మద్యం సేవించేవారంతూ మహా పాపులు : బీహార్ సీఎం నితీశ్

Webdunia
గురువారం, 31 మార్చి 2022 (16:27 IST)
మందుబాబులను ఉద్దేశించి బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మద్యం సేవించేవారంతా మహా పాపులతో ఆయన పోల్చారు. పైగా కల్తీ సారా మృతుల పట్ల ప్రభుత్వం బాధ్యత తీసుకోదని ఆయన వ్యాఖ్యానించారు. 
 
బీహార్ రాష్ట్రంలో సంపూర్ణ మద్య నిషేధం అమలవుతుంది. దీంతో కల్తీ సారా, కల్తీ మద్యం ఏరులై పారుతుంది. ఈ కల్తీ మందును సేవించే అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. దీనిపై సీఎం నితీశ్ కుమార్ స్పందించారు. మందు తాగేవాళ్లంతా మహా పాపులంటూ వ్యాఖ్యానించారు. 
 
కల్తీ మద్యం, కల్తీ సారా తాగడం వల్ల మృతి చెందే వారి పట్ల ప్రభుత్వం ఎలాంటి బాధ్యత తీసుకోదని ఆయన స్పష్టం చేశారు. అలాగే వారి కుటుంబాలకు కూడా ప్రభుత్వం ఎలాంటి ఆర్థిక సాయం అందజేయబోదని స్పష్టం చేశారు. మహాత్మా గాంధీ కూడా మద్యం సేవించడాన్ని వ్యతిరేకించారని, ఆయన సిద్ధాంతాలను పట్టించుకోకుండా మందు తాగుతున్నారని, ఇలాంటి వారంతా మహా పాపులేనని స్పష్టం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: సమంత- రాజ్ వివాహం.. శామ్ చేతిలో మెరిసిన డైమండ్ రింగ్ గురించి?

Rashmika: 2025లో అత్యంత ప్రజాదరణగల తారలు, దర్శకులుగా రష్మిక మందన్నా, రిషబ్ శెట్టి ప్రకటించిన IMDb

Sholay 4K : సినీపోలిస్ ఇండియా స్వర్ణోత్సవాల కోసం షోలే 4K డిజిటల్‌ పెద్ద తెరపైకి

శ్రీలంకకు మానవతా సాయం... కాలం చెల్లిన ఆహారాన్ని పంపిన పాకిస్థాన్

డేట్స్ లేకపోయినా అడ్జెస్ట్ చేసుకుని అఖండలో నటించా : సంయుక్తా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments