Webdunia - Bharat's app for daily news and videos

Install App

మద్యం సేవించేవారంతూ మహా పాపులు : బీహార్ సీఎం నితీశ్

Webdunia
గురువారం, 31 మార్చి 2022 (16:27 IST)
మందుబాబులను ఉద్దేశించి బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మద్యం సేవించేవారంతా మహా పాపులతో ఆయన పోల్చారు. పైగా కల్తీ సారా మృతుల పట్ల ప్రభుత్వం బాధ్యత తీసుకోదని ఆయన వ్యాఖ్యానించారు. 
 
బీహార్ రాష్ట్రంలో సంపూర్ణ మద్య నిషేధం అమలవుతుంది. దీంతో కల్తీ సారా, కల్తీ మద్యం ఏరులై పారుతుంది. ఈ కల్తీ మందును సేవించే అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. దీనిపై సీఎం నితీశ్ కుమార్ స్పందించారు. మందు తాగేవాళ్లంతా మహా పాపులంటూ వ్యాఖ్యానించారు. 
 
కల్తీ మద్యం, కల్తీ సారా తాగడం వల్ల మృతి చెందే వారి పట్ల ప్రభుత్వం ఎలాంటి బాధ్యత తీసుకోదని ఆయన స్పష్టం చేశారు. అలాగే వారి కుటుంబాలకు కూడా ప్రభుత్వం ఎలాంటి ఆర్థిక సాయం అందజేయబోదని స్పష్టం చేశారు. మహాత్మా గాంధీ కూడా మద్యం సేవించడాన్ని వ్యతిరేకించారని, ఆయన సిద్ధాంతాలను పట్టించుకోకుండా మందు తాగుతున్నారని, ఇలాంటి వారంతా మహా పాపులేనని స్పష్టం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shruti Haasan: కూలీలో అందరూ రిలేట్ అయ్యే చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ చేశాను- శ్రుతి హసన్

Spirit: స్పిరిట్ రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ నుంచి ప్రారంభం

Tamannaah: విజయ్ వర్మ వల్ల బాగా బరువు పెరిగిన తమన్నా.. ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా?

Sreeleela: గుంటూరు కారం తగ్గినా.. ఆషికి 3తో శ్రీలీలకు బాలీవుడ్‌లో మస్తు ఆఫర్లు?

Vishwambhara: చిరంజీవి, మౌని రాయ్‌పై స్పెషల్ సాంగ్.. విశ్వంభర షూటింగ్ ఓవర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments