Webdunia - Bharat's app for daily news and videos

Install App

పొరపాటున తనను తాను కాల్చుకున్న ఎయిర్‌ఫోర్స్ వైస్ చీఫ్

భారత ఎయిర్ ఫోర్స్ వైస్ చీఫ్, ఎయిర్ మార్షల్ శిరీష్ డియో పొరపాటున తనను తాను కాల్చుకున్నారు. తన తొడలోకి తానే కాల్చుకున్నారు. దీంతో ఆయనను హుటాహుటిన ఢిల్లీలోని ఆర్ఆర్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.

Webdunia
గురువారం, 27 సెప్టెంబరు 2018 (13:33 IST)
భారత ఎయిర్ ఫోర్స్ వైస్ చీఫ్, ఎయిర్ మార్షల్ శిరీష్ డియో పొరపాటున తనను తాను కాల్చుకున్నారు. తన తొడలోకి తానే కాల్చుకున్నారు. దీంతో ఆయనను హుటాహుటిన ఢిల్లీలోని ఆర్ఆర్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఆయనకు వైద్యులు సర్జరీ చేసి తొడ ఎముకను సెట్ చేశారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి బాగానే ఉంది.
 
ఈయన గత జూలై నెలలో ఎయిర్ వైస్ చీఫ్‌గా డియో బాధ్యతలను స్వీకరించారు. ఎయిర్ చీఫ్‌గా బీఎస్ ధనోవా బాధ్యతలను స్వీకరించడంతో... అప్పటిదాకా ఆయన నిర్వహించిన వైస్ చీఫ్ పదవిని శిరీష్ చేపట్టారు. 1979 జూన్ 15న ఫైటర్ పైలట్‌గా శిరీష్ ఎయిర్ ఫోర్స్‌లో చేరి సేవలు అందిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కవిన్, అపర్ణాదాస్ నటించిన పాపా మెప్పించిందా... రివ్యూ

Nayanatara: ముస్సోరీలో చిరంజీవి157 చిత్రం షూటింగ్ లో ఎంట్రీ ఇచ్చిన నయనతార

సినిమా రిజల్ట్ తర్వాత సమీక్షించుకుని తర్వాత డిసైడ్ చేసుకుంటా : డైరెక్టర్ ఫణీంద్ర నర్సెట్టి

విజయ్ సేతుపతి, సంయుక్త జంటగా పూరి జగన్నాథ్ చిత్రం

తమ్ముడు నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ భూ అంటూ భూతం.. రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒక్కసారి బెల్లం టీ తాగి చూడండి

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

తర్వాతి కథనం
Show comments