Webdunia - Bharat's app for daily news and videos

Install App

పొరపాటున తనను తాను కాల్చుకున్న ఎయిర్‌ఫోర్స్ వైస్ చీఫ్

భారత ఎయిర్ ఫోర్స్ వైస్ చీఫ్, ఎయిర్ మార్షల్ శిరీష్ డియో పొరపాటున తనను తాను కాల్చుకున్నారు. తన తొడలోకి తానే కాల్చుకున్నారు. దీంతో ఆయనను హుటాహుటిన ఢిల్లీలోని ఆర్ఆర్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.

Webdunia
గురువారం, 27 సెప్టెంబరు 2018 (13:33 IST)
భారత ఎయిర్ ఫోర్స్ వైస్ చీఫ్, ఎయిర్ మార్షల్ శిరీష్ డియో పొరపాటున తనను తాను కాల్చుకున్నారు. తన తొడలోకి తానే కాల్చుకున్నారు. దీంతో ఆయనను హుటాహుటిన ఢిల్లీలోని ఆర్ఆర్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఆయనకు వైద్యులు సర్జరీ చేసి తొడ ఎముకను సెట్ చేశారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి బాగానే ఉంది.
 
ఈయన గత జూలై నెలలో ఎయిర్ వైస్ చీఫ్‌గా డియో బాధ్యతలను స్వీకరించారు. ఎయిర్ చీఫ్‌గా బీఎస్ ధనోవా బాధ్యతలను స్వీకరించడంతో... అప్పటిదాకా ఆయన నిర్వహించిన వైస్ చీఫ్ పదవిని శిరీష్ చేపట్టారు. 1979 జూన్ 15న ఫైటర్ పైలట్‌గా శిరీష్ ఎయిర్ ఫోర్స్‌లో చేరి సేవలు అందిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విశ్వక్ సేన్ లైలా తో మార్కెట్ ఒక్కసారిగా పడిపోయిందా !

డేటింగ్ పుకార్ల మధ్య, సమంతా సెలీనా గోమెజ్ సాహిత్యాన్ని పంచుకుంది

సందీప్ కిషన్, రీతు వర్మ ల పై మజాకా లో రావులమ్మ సాంగ్ షూట్

తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నించు నిన్ను ఎక్కువగా ప్రేమిస్తారు

ఆ తెలుగు హీరోకు తెలుగు భాష రాదు.. కానీ ఎత్తుపై ఎగతాళి చేసేవారు : శ్వేతాబసు ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments