Webdunia - Bharat's app for daily news and videos

Install App

తాతయ్యను టార్గెట్ చేసిన యువతి.. శోభనం రోజు రాత్రి..?

Webdunia
బుధవారం, 13 ఫిబ్రవరి 2019 (18:00 IST)
డబ్బు కోసం వృద్ధులను యువతులు టార్గెట్ చేస్తున్నారు. తాజాగా పంజాబ్‌లో ఓ వృద్ధుడిని పెళ్లాడిన యువతి.. శోభనం రాత్రి నగదు, బంగారాన్ని దోచుకుని పారిపోయింది. వివరాల్లోకి వెళితే.. పంజాబ్‌‌కు చెందిన మహ్మద్ ముస్తఫా (70)కు గత రెండు రోజుల క్రితమే పెళ్లైంది. అదీ మనవరాలు వయస్సున్న నజ్మా (28)ను ముస్తఫా పెళ్లాడాడు. 
 
శోభనం రోజు ఆ రాత్రి వృద్ధుడి తొలి భార్య నజ్మాకు నగలన్నీ అప్పగించింది. ఆ నగలను చూసి షాకైన నజ్మా.. ముస్తఫాను పాలలో మత్తు మందు కలిపి ఇచ్చి.. నగలతో పారిపోయింది. మత్తు దిగాక మరుసటి రోజు నిద్రలేచి చూసిన ముస్తఫాకు షాక్ తప్పలేదు. ఇంట్లో వున్న నగదు, నగలతో పాటు విలువైన వస్తువులతో నజ్మా పారిపోయింది. 
 
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. పరారీలో వున్న నజ్మా కోసం గాలిస్తున్నారు. ఇదే తరహాలో యువతులు వృద్ధులను పెళ్లాడి.. వారి నుంచి భారీగా నగదును, బంగారాన్ని దోచేసుకుంటున్నారని పోలీసులకు సమాచారం అందింది.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments