Webdunia - Bharat's app for daily news and videos

Install App

జీతం పెంచాలంటూ మేనేజర్‌ వద్దకు వెళ్తే..

Webdunia
గురువారం, 12 జనవరి 2023 (22:14 IST)
జీతం పెంచాలంటూ మేనేజర్ వద్దకు వెళ్లిన యువతిపై లైంగిక వేధింపుల ఘటన హర్యానా రాష్ట్రంలో తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. హర్యానాలోని గురుగ్రామ్‌లోని ఓ ఐటీ కంపెనీలో 30 ఏళ్ల మహిళ పని చేస్తుండగా, ఆమె జీతం గురించి మాట్లాడేందుకు మేనేజర్ ఆమెను పిలిచాడు. 
 
ఆమెకు డ్రగ్స్ ఇచ్చిన మేనేజర్ మహిళపై లైంగిక దాడికి పాల్పడ్డాడని తెలుస్తోంది. అంతేకాదు తనపై మహిళ ఫిర్యాదు చేస్తే వీడియోను ఇంటర్నెట్‌లో లీక్ చేస్తానని బెదిరించాడు. ఈ నేపథ్యంలో మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అందరి బుర్రలు ఒకేలా ఆలోచించవు కదా : సురేఖా వాణి

అడివి శేష్ పాన్-ఇండియన్ థ్రిల్లర్ డకాయిట్ ఫైర్ థీమ్ రిలీజ్

దేవిక అండ్ డానీ వంటి వెబ్ సిరీస్ చేయ‌టం నా అదృష్టం : హీరోయిన్ రీతూవ‌ర్మ‌

పవన్ కళ్యాణ్ "హరిహర వీరమల్లు" చిత్రం మళ్లీ వాయిదానా?

Tarun Bhaskar: నాన్న కి కో వస్తే కామన్ గా తిట్టే పదం బద్మాష్ : తరుణ్ భాస్కర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం