Webdunia - Bharat's app for daily news and videos

Install App

జీతం పెంచాలంటూ మేనేజర్‌ వద్దకు వెళ్తే..

Webdunia
గురువారం, 12 జనవరి 2023 (22:14 IST)
జీతం పెంచాలంటూ మేనేజర్ వద్దకు వెళ్లిన యువతిపై లైంగిక వేధింపుల ఘటన హర్యానా రాష్ట్రంలో తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. హర్యానాలోని గురుగ్రామ్‌లోని ఓ ఐటీ కంపెనీలో 30 ఏళ్ల మహిళ పని చేస్తుండగా, ఆమె జీతం గురించి మాట్లాడేందుకు మేనేజర్ ఆమెను పిలిచాడు. 
 
ఆమెకు డ్రగ్స్ ఇచ్చిన మేనేజర్ మహిళపై లైంగిక దాడికి పాల్పడ్డాడని తెలుస్తోంది. అంతేకాదు తనపై మహిళ ఫిర్యాదు చేస్తే వీడియోను ఇంటర్నెట్‌లో లీక్ చేస్తానని బెదిరించాడు. ఈ నేపథ్యంలో మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం