Webdunia - Bharat's app for daily news and videos

Install App

కుక్కల కాళ్లు - మూతులను తాళ్ళతో కట్టేసి చంపేశారు...

Webdunia
సోమవారం, 9 సెప్టెంబరు 2019 (12:28 IST)
మహారాష్ట్రలో దారుణం జరిగింది. 90 మూగజీవులైన శునకాలను అత్యంత కిరాతకంగా చంపేశారు. కాళ్ల, మూతులను తాళ్లతో కట్టేసి ఒకేచోట చంపేశారు. ఈ సంఘటన మహారాష్ట్రలోని బుల్ధానా జిల్లాలో చోటుచేసుకుంది. 
 
తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన వివరాలను పరిశీలిస్తే, గిర్దా - సవల్దాబారా రోడ్డుకు పక్కన ఉన్న పదుల సంఖ్యలో కుక్కల కళేబరాలు పడివుండటాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. గిర్డా రహదారిని పరిశీలించగా.. ఐదు ప్రాంతాల్లో సుమారు 90 శునకాల కళేబరాలను గుర్తించారు. 
 
ఆ తర్వాత అటవీ శాఖ అధికారులకు పోలీసులు సమాచారం ఇచ్చారు. అటవీ శాఖ అధికారులు కుక్కల కళేబరాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం చేస్తున్నారు. 
 
ఈ సందర్భంగా అటవీ శాఖ అధికారులు మాట్లాడుతూ.. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతే కుక్కల మృతికి గల కారణాలు తెలుస్తాయన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. కుక్కలను పట్టేవారిని కూడా విచారిస్తున్నారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' రిలీజ్‌కు ముందు మంచు విష్ణుకు షాకిచ్చిన జీఎస్టీ అధికారులు

డబ్బుల కోసం సినిమాలు చేయాలని లేదు, కన్నప్ప లో ప్రభాస్, విష్ణు పాత్రలు హైలైట్ : శివ బాలాజీ

ఎంటర్టైన్మెంట్, లవ్ స్టోరీ వర్జిన్ బాయ్స్ కి సెన్సార్ నుండి ఏ సర్టిఫికెట్

శ్రీశైలం దర్శనంతో ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ముగించిన మంచు విష్ణు

Kannappa first review : మంచు విష్ణు చిత్రం కన్నప్ప ఫస్ట్ రివ్యూ చెప్పేసిన నటుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

దివ్యాంగ విద్యార్ధుల కోసం నాట్స్ ఉచిత బస్సు, విశాఖలో బస్సును లాంఛనంగా ప్రారంభించిన ఎంపీ భరత్

సయాటికా నొప్పి నివారణ చర్యలు ఏమిటి?

నేరేడు పండ్లు తింటే 8 ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments