లక్ష రూపాయల అప్పు కోసం.. నాలుగేళ్ల చిన్నారిని హత్య చేశారు.. ఎక్కడ?

Webdunia
మంగళవారం, 19 మార్చి 2019 (12:11 IST)
కన్యాకుమారిలో దారుణం చోటుచేసుకుంది. లక్ష రూపాయల అప్పు కోసం ఓ నాలుగేళ్ల చిన్నారి బలైపోయాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. కన్యాకుమారి జిల్లా, ఆరోగ్యపురంకు చెందిన కెబిన్ రాజ్, సరణ్య దంపతులకు నాలుగేళ్ల రైనా అనే కుమారుడు వున్నాడు. శరణ్య అదే ప్రాంతానికి చెందిన ఆంటోనీ సామి అనే వ్యక్తి వద్ద లక్ష రూపాయలను అప్పుగా తీసుకుంది. 
 
ఈ డబ్బు తిరిగి ఇవ్వలేదని ఆంటోనీ సామి శరణ్యతో వాగ్వివాదానికి దిగాడు. శరణ్య కూడా డబ్బు తిరిగి ఇవ్వడంలో జాప్యం చేసింది. ఈ నేపథ్యంలో ఇటీవల ఇంటికి బయట ఆడుకుంటున్న శరణ్య కుమారుడిని ఆంటోనీ సామి కిడ్నాప్ చేసినట్లు పోలీసులు చెప్తున్నారు. 
 
తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు నాలుగేళ్ల బాలుడి కోసం గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులకు రైనా మృతదేహమే కనిపించింది. దీంతో ఆంటోనీ సామిని పోలీసులు అరెస్ట్ చేశారు విచారణ జరుపుతున్నారు. కిడ్నాప్ చేసిన ఆంటోనీనే ఆ బాలుడిని హతమార్చినట్లు పోలీసులు చెప్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shruti Haasan: అద్భుతమైన నాన్న అంటూ శ్రుతిహాసన్ ఎమోషనల్ పోస్ట్

Virat Karna: శివాలయం సెట్‌లో విరాట్ కర్ణపై నాగబంధం సాంగ్ షూటింగ్

Kamal hasan: కమల్ హాసన్ జన్మదినం సందర్భంగా అన్బరివ్ తో చిత్రం ప్రకటన

DiL Raju: హైదరాబాద్ లో అంతర్జాతీయ షార్ట్ ఫిలిం ఫెస్టివల్ - దిల్ రాజు

Jatadhara review: సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా చిత్రం జటాధర రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి కాలిఫోర్నియా బాదంపప్పులు

హ్యుందాయ్ హోప్ ఫర్ క్యాన్సర్ ద్వారా క్యాన్సర్ నుంచి సంరక్షణలో ముందడుగు

చిక్కుడు కాయలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఎంత?

ఆస్తమా రోగులు డ్రాగన్ ఫ్రూట్ తింటే...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

తర్వాతి కథనం
Show comments