Webdunia - Bharat's app for daily news and videos

Install App

20 మంది బీజేపీ ఎమ్మెల్యేలు టచ్ లో వున్నారు.. బాంబు పేల్చిన సిద్ధరామయ్య

Webdunia
గురువారం, 4 జూన్ 2020 (09:15 IST)
ఉత్తర కర్నాటకకు చెందిన 20 మంది బీజేపీ ఎమ్మెల్యేలు తనతో టచ్ లో వున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో కర్నాటక రాజకీయం ఒక్కసారిగా కుదుపుకు వేడెక్కింది.

బీజేపీలోని కొందరు ఎమ్మెల్యేలు తనను కలిశారని, వారందరూ నిత్యం టచ్‌లోనే ఉన్నారని ఆయన బాంబు పేల్చారు. ముఖ్యమంత్రి యడియూరప్ప పని తీరుపై ఆ ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తితో వున్నట్లు పేర్కొన్నారు.

అయితే ఈ విషయంలో తానేమీ చేయలేనని వారితో అన్నట్లు పేర్కొన్నారు. అయితే ఈ వ్యవహారం అంతా బీజేపీ అంతర్గత వ్యవహారమని, తాము యడియూరప్ప సర్కార్‌ను అస్థిరపరచే ప్రయత్నాలు ఎంతమాత్రమూ చేయమని కాంగ్రెస్ తేల్చి చెప్పింది.

బీజేపీ అధికార ప్రతినిధి ప్రకాశ్ మాట్లాడుతూ..... సిద్దరామయ్య ఇలాంటి అర్థం పర్థం లేని మాటలను మాట్లాడుతున్నారని  మండిపడ్డారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments