Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుజరాత్‌లో చిన్నారి బలి.. అత్యాచారం చేసి చంపేశారా?

ఉన్నావో, కథువా ఘటనలు మరువకముందే మరో చిన్నారి బలైపోయింది. గుజరాత్ రాష్ట్రంలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గుజరాత్‌లోని మోర్బీ జిల్లాలో సిరామిక్ టైల్స్ ఫ్యాక్టరీలో పనిచేసేందుకు కొన్ని కుటుం

Webdunia
శుక్రవారం, 4 మే 2018 (13:15 IST)
ఉన్నావో, కథువా ఘటనలు మరువకముందే మరో చిన్నారి బలైపోయింది. గుజరాత్ రాష్ట్రంలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గుజరాత్‌లోని మోర్బీ జిల్లాలో సిరామిక్ టైల్స్ ఫ్యాక్టరీలో పనిచేసేందుకు కొన్ని కుటుంబాలు వలస వచ్చాయి. ఆ కుటుంబాల్లో ఒక కుటుంబానికి చెందిన రెండేళ్ల చిన్నారి.. బుధవారం కనిపించకుండా పోయింది. 
 
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు జెట్పార్ రోడ్డుకు సమీపంలోని ఓ కాలువ వద్ద చిన్నారి మృత దేహాన్ని గుర్తించారు. పోస్టుమార్టమ్ రిపోర్టు వచ్చిన తర్వాతే చిన్నారి మృతికి గల కారణాలు కచ్చితంగా చెప్పగలమని పోలీసులు చెప్తున్నారు. అయితే చిన్నారిపై అత్యాచారం జరిగివుంటుందని స్థానికులు, కుటుంబీకులు మండిపడుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: యాక్షన్ ప్రోమోతో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ కొత్త అప్ డేట్

మాధవరం గామాన్ని ఆదర్శంగా Mr. సోల్జర్ చిత్రం సిద్ధం

AR Rahman: ఎస్‌జె సూర్య పాన్ ఇండియా ఫిల్మ్ కిల్లర్ కు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్

విజయ్ సేతుపతి, సంయుక్త, పూరి జగన్నాథ్ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Sridevi: కేజేఆర్ హీరోగా కోర్ట్ ఫేమ్ శ్రీదేవి హీరోయిన్ గా చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

తర్వాతి కథనం
Show comments