Webdunia - Bharat's app for daily news and videos

Install App

పుల్వామాలో రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. ఎన్‌కౌంటర్‌లో హతం

Webdunia
శనివారం, 31 జులై 2021 (10:59 IST)
జమ్మూ కాశ్మీర్‌ రాష్ట్రంలోని పుల్వామాలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. భద్రతా బలగాలపై ముష్కర మూకలు కాల్పులకు తెగబడ్డాయి. దీంతో ఉగ్రవాదులపై భద్రతా బలగాలు ఎదురుకాల్పులు జరిగాయి. నాగ్‌బెరన్‌ - తార్సర్‌ అటవీ ప్రాంతంలో శనివారం జరిగిన ఈ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హత్యమయ్యారు. 
 
అయితే, మృతులు ఏ సంస్థకు చెందిన గుర్తించలేదని కాశ్మీర్‌ జోన్‌ పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఎన్‌కౌంటర్‌ కొనసాగుతుందని అధికారులు పేర్కొన్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.

సంబంధిత వార్తలు

ఏదైనా డ్రీం వుంటే ఒత్తిడి లోనై నిరాశకు లోనవుతాం : హీరో విజయ్ సేతుపతి

హైదరాబాద్ బాణసంచాలతో సందడి - ఒక చారిత్రాత్మక క్షణం అన్న సినీ ప్రముఖులు

యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్ సినిమా నేరుగా ఓటీటీలోకి..

మ్యూజిక్ షాప్ మూర్తి కుటుంబంతో చూసేలా ఉంటుంది : దర్శకుడు శివ పాలడుగు

మహేష్ బాబు లెవంత్ మైల్ అయితే నేను ట్వెల్త్ మైల్ కి గురి పెట్టా : సుధీర్ బాబు

అంజీర పండు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

బ్రెయిన్ ట్యూమర్ సర్వైవర్స్‌తో అవగాహన వాకథాన్‌ని నిర్వహించిన కేర్ హాస్పిటల్స్, హైటెక్ సిటీ

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలిపే 9 కారణాలు

ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం 2024: గర్భిణీ తల్లులకు సురక్షితమైన ఆహార చిట్కాలు

చెరకు రసంతో ప్రయోజనాలు సరే.. అలాంటి వారికి ఇక్కట్లే..

తర్వాతి కథనం
Show comments