Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైలును ఆపేందుకు ఎమర్జెన్సీ బ్రేకులు... ఇద్దరు వ్యక్తుల మృతి

Webdunia
ఆదివారం, 12 నవంబరు 2023 (09:12 IST)
గంటకు 130 కిలోమీటర్ల వేగంతో వెళుతున్న రైలును ఆపేందుకు డ్రైవర్ ఎమర్జెన్సీ బ్రేకులు వేశాడు. దీంతో ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన జార్ఖండ్ రాష్ట్రంలోని కొడెర్మా జిల్లాలో జరిగింది. ఈ ఘటన వివరాలను పరిశీలిస్తే, పర్సాబాద్ సమీపంలోని పూరి నుంచి ఢిల్లీ వెళుతున్న పురుషోత్తమ్ ఎక్స్‌ప్రెస్‌పై విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. ఇది గుర్తించిన లోకో పైలెట్ ఎమర్జెన్సీ బ్రేకులు వేశాడు. 
 
ఆ సమయంలో రైలు గంటకు 130 కిలోమీటర్ల వేగంతో వెళుతున్నది. డ్రైవర్ ఒక్కసారిగా ఎమర్జెన్సీ బ్రేకులు వేయడంతో రైలు ఒక్కసారిగా ఆగిపోయింది. ఈ క్రమంలో భారీ కుదుపునకు లోనై ఇద్దరు ప్రయాణికులు మృతి చెందారు. మరికొందరికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటన జరిగిన నాలుగు గంటల తర్వాత రైలు మరో ఇంజిన్ సాయంతో గోమా రైల్వే స్టేషన్‌కు తరలించారు. అక్కడ బోగీలకు మరో ఎలక్ట్రిక్ ఇంజిన్ జత చేసి గమ్యస్థానానికి పంపించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mad: నవ్వినవ్వి ఆమె కళ్ళలో నీళ్లు తిరిగాయి, అదే నాకు బెస్ట్ కాంప్లిమెంట్ : దర్శకుడు కళ్యాణ్ శంకర్

అమర్ దీప్ చౌదరి హీరోగా సుమతీ శతకం ప్రారంభం

Sharva: శర్వా, సంయుక్త పై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్

నెలకు 67 రూపాయల ప్యాక్ తో ఖర్చు తక్కువ కిక్ ఎక్కువ అంటున్న ఆహా ఓటీటీ

Balayya: ఎనిమిది నెలలు నిద్రాహారాలు మాని కృషి చేసి సినిమాని రీస్టోర్ చేశారు : బాలకృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

తర్వాతి కథనం
Show comments