Webdunia - Bharat's app for daily news and videos

Install App

జమ్మూకాశ్మీర్‌లో శాంతి నెలకొనడాన్ని పాకిస్థాన్‌ సహించలేకపోతోంది.. అందుకే ఇలా?

Webdunia
శనివారం, 15 ఆగస్టు 2020 (08:02 IST)
స్వాతంత్య్ర దినోత్సవానికి ఒకరోజు ముందు శుక్రవారం జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. శ్రీనగర్‌ శివార్లలోని నౌగాం ప్రాంతంలోని బైపాస్‌ వద్ద పోలీస్‌ పెట్రోలింగ్‌ బృందంపై ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇద్దరు పోలీసులు ప్రాణాలు కోల్పోయారు. మరో పోలీస్‌ తీవ్రగాయాలతో దవాఖానలో చికిత్స పొందుతున్నారు.
 
కాశ్మీర్‌ ఐజీ విజయ్‌ కుమార్‌ మాట్లాడుతూ.. ఈ దాడి చేసింది పాకిస్థాన్‌ కేంద్రంగా పని చేస్తున్న జైషే మహ్మద్‌ ఉగ్రవాదులేనని, వారిని గుర్తించామని, త్వరలోనే మట్టుబెడతామని చెప్పారు. ఉగ్రవాదులపై పోలీసులు ఎదురు కాల్పులు జరిపితే సమీపంలో నివసిస్తున్న పౌరులు చనిపోయేవారని, అందువల్లనే వారు పోలీసులు సంయమనంతో వ్యవహరించారని తెలిపారు. జమ్మూకాశ్మీర్‌లో శాంతి నెలకొనడాన్ని పాకిస్థాన్‌ సహించలేకపోతున్నదన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments