Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏనుగు దాడిలో అటవీ అధికారి మృతి.. పులుల పోరు.. ఆరా తీసేందుకు వెళ్తే?

Webdunia
శనివారం, 15 ఆగస్టు 2020 (07:57 IST)
ఏనుగు దాడిలో ఓ అటవీ అధికారి ప్రాణాలు కోల్పోయాడు. మధ్యప్రదేశ్‌లోని పన్నా టైగర్ రిజర్వ్ (పీటీఆర్‌)లో ఈ ఘటన చోటుచేసుకుంది. పన్నా పులుల అభయారణ్యంలో ట్రాకింగ్ ఆపరేషన్ కోసం ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఆర్ కె భగత్ (52) అడవుల్లోకి వెళ్లారు.
 
అడవిలో రెండు పులుల పోరాటంలో ఓ పులి మరణించింది. దీనిపై ఆరా తీసేందుకు అడవికి వెళ్లిన భగత్‌ను రామ్ బహదూర్ అనే ఏనుగు తన దంతంతో పొడిచి చంపిందని అటవీశాఖ అధికారి కెఎస్ భడోరియా చెప్పారు. 
 
రేంజ్ ఆఫీసర్ భగత్ అడవిలో సంచరిస్తుండగా రామ్ బహదూర్ అనే ఏనుగు వారిపై ఒక్కసారిగా దాడి చేసిందని, భగత్‌ను తొండంతో బలంగా కొట్టి, తన దంతాలతో పొడిచి చంపిందని అటవీ అధికారి ఆర్కే గురుదేవ్ వెల్లడించారు. 
 
అయితే ఈ దాడికి కారణమేంటనే విషయం ఇంకా తెలియలేదని వెల్లడించారు. 20 ఏళ్ల క్రితం ఛత్తీస్ ఘడ్ రాష్ట్ర అడవుల నుంచి 8 ఏనుగుల్లో రామ్ బహదూర్ ఏనుగు ఒకటి. ఏనుగు దాడిలో అటవీశాఖ అధికారి మరణించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగు చిత్ర విలన్ కన్నుమూత - ప్రముఖుల సంతాపం

Kandula Durgesh: హహరిహర వీరమల్లు ను అడ్డుకోవడానికే బంద్ ! మంత్రి సీరియస్

మా డాడీ కాళ్లు పట్టుకోవాలని వుంది.. మంచు మనోజ్

అడివి శేష్, మృణాల్ ఠాకూర్ చిత్రం డకాయిట్ - ఏక్ ప్రేమ్ కథ

RGV: సెన్సార్ బోర్డు కాలం చెల్లిపోయింది.. అసభ్యత వుండకూడదా? రామ్ గోపాల్ వర్మ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments