Webdunia - Bharat's app for daily news and videos

Install App

గడ్చిరోలిలో మావోయిస్టుల దుశ్చర్య : 16 మంది మృతి

Webdunia
బుధవారం, 1 మే 2019 (15:14 IST)
మహారాష్ట్ర గడ్చిరోలిలో మావోయిస్టులు దుశ్చర్యకు పాల్పడ్డారు. భద్రతా బలగాలు ప్రయాణిస్తున్న వాహనాన్ని పేల్చివేశారు. ఈ ఘటనలో వాహన డ్రైవర్‌తో పాటు 15 మంది భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. 
 
బుధవారం మధ్యాహ్నం గడ్చిరోలికి బలగాల కాన్వాయ్ వెళుతుండగా, మావోయిస్టులు ఈఐడీ పేల్చారు. ఈ  పేలుడు ధాటికి భద్రతా సిబ్బంది ప్రయాణిస్తున్న వాహన తునాతునకలైపోయింది. రోడ్డు మధ్యలో భారీ గొయ్యి కూడా ఏర్పడింది. ఈ దాడి అనంతరం మావోయిస్టులు కాల్పులు జరిపారు. అయితే, ప్రాణాలతో బయటపడిన మావోయిస్టులు ఎదురు కాల్పులు జరుపారు.  
 
ఈ దాడికి ముందు పురాందా - మాలేగావ్ - యెర్కడ్ జాతీయ రహదారిని నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ రోడ్డు నిర్మాణ సంస్థకు చెందిన 36 వాహనాలకు నిప్పు పెట్టారు. ఈ ఘటనలో పది కోట్ల రూపాయల మేరకు ఆస్తి నష్టంవాటిల్లింది. బుధవారం మహారాష్ట్ర అవతరణ దినోత్సవం జరుపుకుంటున్న నేపథ్యంలో మావోయిస్టులు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

Rasool : స్కై సినిమా నుంచి జర్నీఆఫ్ ఎమోషనల్ స్కై టీజర్ లాంఛ్

Chiru: 25 ఏళ్ళ తర్వాత మెగాస్టార్ చిరంజీవి సంతకం తీసుకున్న శేఖర్ కమ్ముల

Pawan: పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై స్పందించిన నారాయణ మూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

తర్వాతి కథనం
Show comments