Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాలుగు రోజులు - 11 మంది మృగాళ్ళు.. ఒక బాలికను...?

అభంశుభం తెలియని చిన్నారులపై అఘాయిత్యాలు పెరిగిపోతూనే ఉన్నాయి. చిన్నపిల్లలకు ఇష్టమైన బొమ్మలనో, చాక్లెట్లనో చూపించి వారిపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు మృగాళ్ళు. అలాంటి సంఘటనే తమిళనాడు రాష్ట్రంలో జరిగింది. ఏకంగా 11మంది యువకులు ఒక చిన్నారిని నాలుగురోజుల

Webdunia
సోమవారం, 28 మే 2018 (17:36 IST)
అభంశుభం తెలియని చిన్నారులపై అఘాయిత్యాలు పెరిగిపోతూనే ఉన్నాయి. చిన్నపిల్లలకు ఇష్టమైన బొమ్మలనో, చాక్లెట్లనో చూపించి వారిపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు మృగాళ్ళు. అలాంటి సంఘటనే తమిళనాడు రాష్ట్రంలో జరిగింది. ఏకంగా 11మంది యువకులు ఒక చిన్నారిని నాలుగురోజుల పాటు బంధించి అత్యాచారానికి పాల్పడ్డారు.
 
కోయంబత్తూరు సమీపంలోని కోవై ఆనైకట్టి ప్రాంతానికి చెందిన 12 యేళ్ళ బాలిక తన తల్లిదండ్రులతో పాటు సోళయూర్‌లో జరుగుతున్న ఆలయ ఉత్సవాలకు వచ్చింది. సంతలో తల్లిదండ్రులతో కలిసి తిరుగుతూ కొద్దిసేపటికి కనిపించకుండా పోయింది. తల్లిదండ్రులతో పాటు బంధువులు అందరూ కలిసి వెతికి చివరకు పోలీస్టేషనులో ఫిర్యాదు చేశారు. మూడురోజుల పాటు విచారణ జరిపిన పోలీసులు బాలిక స్నేహితురాలు ఇందూజను విచారించారు. దీంతో అసలు విషయం బయటపడింది.
 
ఆలయ ఉత్సవాల నుంచి ఇందూజ బాలికను బయటకు తీసుకెళ్ళి ఇద్దరు యువకులకు అప్పగించింది. వారు బాలికకు మాయమాటలు చెప్పి ఒక గోడౌన్‌కు తీసుకెళ్ళి అక్కడ ఆమెను తాళ్ళతో కట్టి అత్యాచారం చేశారు. అలా తమ స్నేహితులు మరో 9 మందికి విషయం చెప్పి వారిని అక్కడకు రమ్మన్నారు. వారు కూడా కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఇందూజ ఇచ్చిన సమాచారంతో 8 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. మరో ముగ్గురు పరారీలో ఉన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

44 యేళ్ళ మహిళ పెళ్లి విషయంపైనే మీ దృష్టిని ఎందుకుసారిస్తారు? : రేణూ దేశాయ్

విషపూరితమైన వ్యక్తులు - అసలు మీరెలా జీవిస్తున్నారు : త్రిష

Dil Raju: ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్ ప్రతినిధి బృందంతో దిల్ రాజు భేటీ

యాంకర్ రవి క్షమాపణలు చెప్పారు.. ఎందుకంటే.. నందికొమ్ముల నుంచి చూస్తే? (video)

AA 22: అల్లు అర్జున్, అట్లీ సినిమా గురించి కొత్త అప్ డేట్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments