Webdunia - Bharat's app for daily news and videos

Install App

రుద్రభూమి గోకర్ణం, ఎందుకని?

Webdunia
సోమవారం, 28 ఫిబ్రవరి 2022 (21:39 IST)
బ్రహ్మదేవుడు సృష్టి తన ఇష్టప్రకారం జరగలేదని రుద్రుడు చాలా ఆగ్రహుడయ్యాడు. ఆ సృష్టిని నాశనం చేయడానికి నిశ్చయించుకున్నాడు. ప్రమధ గణాలను సృష్టించాడు. ఈ విషయం తెలుసుకున్న మహావిష్ణువు రుద్రుడు చెంతకు వచ్చాడు.

 
 ఇలా అన్నాడు విష్ణుమూర్తి... రుద్రుడా.. బ్రహ్మ చేసిన అపరాధం క్షమించు. బ్రహ్మ చేసిన ఈ సృష్టిని నీవు ప్రళయ కాలంలో నాశనం చేయి. నీవు సంహారము చేయాలి అని సంకల్పము చేసిన ఈ స్థలనం రుద్రభూమి అని ప్రసిద్ధి గాంచుతుంది. ప్రజలకు ముక్తినిచ్చే స్థలమై, నీవు ప్రజలకు తెలియకుండా గోప్యముగా ఇక్కడే నివశించు'' అని చెప్పాడు.

 
అందుకే ఈ గోకర్ణ క్షేత్రంలో ప్రత్యేకించి ఓ చోట ఇప్పటికీ శ్మశాన భూమిగా గోచరిస్తుంది. పూర్వజన్మ ఫలము వల్ల మృతి చెంది ఈ స్థలంలో దహనము చేయబడి, భగవంతుడని సాయుజ్యం పొందుతారని చెప్పేందుకు శాస్త్ర ఆధారం వుంది.

 
ఈ స్థలం మహత్మ్యం దేవతలు కూడా కొనియాడి తమకు ఈ స్థలములో దహనం చేసే భాగ్యము కలిగినట్లయితే పరమ పావనమవుతుందని ఆశించారు. ఈ విధంగా ఈ స్థల ప్రభావం తెలుస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నాకెందుకు ఇంత తక్కువ మార్కులొచ్చాయ్: ఉపాధ్యాయురాలికి విద్యార్థి చెంపదెబ్బ (video)

స్నానాల గదిలో 16 అడుగుల గిరి నాగుపాము, స్నేక్ క్యాచర్స్ క్యాచ్ (video)

ఇన్‌స్టా పరిచయం.. పలుమార్లు అత్యాచారం.. వాంతులు చేసుకోవడంతో గర్భవతి.. చివరికి?

ఫిర్యాదు చేసేందుకు వచ్చిన మహిళకు దుస్తులు విప్పి ఎస్సై అసభ్యకర వీడియో కాలింగ్

Manchu Lakshmi: ఈడీ ఎదుట హాజరైన మంచు లక్ష్మీ ప్రసన్న

అన్నీ చూడండి

లేటెస్ట్

shravan masam, శ్రావణ మాసంలో ఆడవారి ఆటలు చూడండి (video)

11-08-2025 సోమవారం ఫలితాలు - సంతోషకరమైన వార్తలు వింటారు...

10-08-2025 బుధవారం ఫలితాలు - ఖర్చులు అదుపులో ఉండవు....

Karma and Rebirth: కర్మకు పునర్జన్మకు లింకుందా.. గరుడ పురాణం ఏం చెప్తోంది..!

raksha bandhan 2025: రాఖీ కట్టుకున్న తర్వాత ఎప్పుడు తీయాలి? ఎక్కడ పడవేయాలి?

తర్వాతి కథనం
Show comments