Webdunia - Bharat's app for daily news and videos

Install App

యూట్యూబ్‌ ప్రేక్షకులకు విసిగించే నిర్ణయం తీసుకున్న గూగుల్.. ఏంటది?

Webdunia
సోమవారం, 22 మే 2023 (13:59 IST)
యూట్యూబ్‌లో వీడియో ప్లే అవుతుండగా యాడ్స్ వస్తుంటాయి. ఈ యాడ్లు విసిగిస్తున్నాయంటూ వాపోతున్న యూట్యూబ్ ప్రేక్షకులను మరింత విసిగించే నిర్ణయాన్ని గూగుల్ యాజమాన్యం తీసుకుంది. ఇకపై యాడ్స్ ముప్పై సెకన్ల పాటు కనిపించనున్నాయి. అది కూడా స్కిప్ చేసే అవకాశం లేకుండా మొత్తం చూడాల్సిందేనని తెలిపింది. 
 
ఈ మేరకు కనెక్టెడ్ టీవీలో ప్రకటనలు మొత్తం చూశాకే వీడియో మొదలయ్యేలా ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపింది. టీవీ స్క్రీన్‌పై యూట్యూబ్ కంటెంట్ చూసేవారి సంఖ్య ఇటీవలి కాలంలో పెరుగుతోంది. ఇప్పటివరకు ఉన్న పదిహేను సెకన్ల నాన్ స్కిప్ యాడ్స్ స్థానంలో 30 సెకన్ల యాడ్స్‌ను ప్రసారం చేయనున్నట్లు ఓ బ్లాగ్ పోస్ట్‌లో గూగుల్ తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments