Webdunia - Bharat's app for daily news and videos

Install App

నెమలిని టార్చర్ పెట్టి చంపేసిన యువకుడు.. ఈకలను ఒక్కొక్కటిగా తొలగిస్తూ..?

Webdunia
సోమవారం, 22 మే 2023 (13:45 IST)
జాతీయ పక్షి అయిన నెమలిని టార్చర్ పెట్టి చంపేశాడు ఓ యువకుడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. నెమలి ఈకలు ఒక్కొక్కటిగా తొలగిస్తూ.. ఆ నెమలికి నరకం చూపించాడు. బాధ తట్టుకోలేక చివరికి అది మరణించింది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని కట్నీలో జిల్లాలో చోటుచేసుకుంది. 
 
ఈ వీడియోను చూసిన వారంతా ఆ యువకుడిని కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. వీడియోలో కనిపించిన బైక్ ఆధారంగా నిందితుడిని అతుల్‌గా గుర్తించినట్టు డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ తెలిపారు. అయితే ఆ యువకుడు పోలీసులకు చిక్కలేదని.. పరారీలో వున్నాడని తెలిసింది.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments