Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ ట్విట్టర్ అకౌంట్‌ బ్లాక్

Webdunia
శుక్రవారం, 25 జూన్ 2021 (16:58 IST)
కేంద్ర ప్రభుత్వానికి ట్విట్టర్‌కు వార్ నడుస్తున్న సంగతి తెలిసిందే. కొత్త ఐటీ చట్టంపై ట్విట్టర్ యాజమాన్యానికి మధ్య వార్ కొనసాగుతోంది. తాజాగా కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ ట్విట్టర్ అకౌంట్‌ను బ్లాక్ అయింది. అమెరికాలోని మిలీనియం కాపీరైట్ చట్టాన్ని రవిశంకర్ ప్రసాద్ ఉల్లఘించారని ట్విట్టర్ సంస్థ కేంద్ర మంత్రి అకౌంట్ ను బ్లాక్ చేసింది. 
 
వీక్షకులను ఆయన ఖాతా కనిపించినప్పటికి పోస్ట్ పెట్టడానికి మాత్రం వీలుకాలేదు. విషయం తెలియడంతో ప్రభుత్వ వర్గాలు ట్విట్టర్‌కు హెచ్చరిక సందేశం పంపాయి. దీంతో వారు గంట అకౌంట్ పునరుద్ధరించారు. అయితే కాపీరైట్ చట్టాన్ని ఉల్లంఘించే కంటెంట్ పోస్ట్ చెయ్యలేదని మంత్రి సిబ్బంది చెబుతున్నారు.
 
ఇక ఇదిలా ఉంటే ట్విట్టర్, కేంద్ర ప్రభుత్వానికి మధ్య వివాదం పీక్స్ చేరినట్లు తెలుస్తుంది. గతంలో ఉపరాష్ట్రపతి ట్విట్టర్ గ్రీన్ టిక్ తొలగించిన ట్విట్టర్, శుక్రవారం ఏకంగా ఐటీ మంత్రి ట్విట్టర్ ఖాతాని బ్లాక్ చేసింది. అయితే దీనిపై పలువురు నేతలు మండిపడుతున్నారు. ఇక ఈ విషయంపై రవిశంకర్ ప్రసాద్ స్పందించారు. ట్విట్టర్ తనకు ఎటువంటి నోటీసులు లెవ్వలేదని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ramcharan: పెద్ది లో కొత్త లుక్ లో రామ్ చరణ్ ను చూపించనున్న స్టైలిస్ట్ ఆలీం హకీం

బరాబర్ ప్రేమిస్తా’ నుంచి పాట విడుదల చేసిన బన్నీ వాస్

లిటిల్ హార్ట్స్ మూవీలో లైవ్ లీగా చూపించారు : అనిల్ రావిపూడి

రిషబ్ శెట్టి మూవీ కాంతార చాప్టర్ 1 నుంచి గుల్షన్ దేవయ్య లుక్

కబడ్డీ బ్యాక్ డ్రాప్ లో అర్జున్ చక్రవర్తి లాంటి సినిమా రాలేదు : నిర్మాత శ్రీని గుబ్బల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

తర్వాతి కథనం
Show comments