Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌లో అతి తక్కువ చౌక ధరతో స్మార్ట్ టీవీ.. రూ.4,999 మాత్రమే

Webdunia
గురువారం, 31 జనవరి 2019 (10:38 IST)
భారత్‌లో అతి తక్కువ చౌక ధర కలిగిన స్మార్ట్ టీవీని ఢిల్లీకి చెందిన సామీ ఇన్ఫర్మాటిక్స్ అనే కంపెనీ అందుబాటులోకి తెచ్చింది. ఈ టీవీ ధర రూ.4,999 మాత్రమే. సాధారణంగా 32 అంగుళాల ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీ అంటే తొమ్మిది వేల నుంచి రూ.12వేల మధ్య వుంటుంది. కాస్త చిన్న సైజ్ టీవీ అయితే రూ.15వేల వరకు వుంటుంది. 
 
అయితే తాజాగా ఢిల్లీ కంపెనీ విడుదల చేసిన ఈ టీవీలో 1366×786 హెచ్డీ రిజల్యూషన్, 10 వాట్ స్పీకర్స్, 512 జీబీ స్టోరేజ్, ఎస్ఆర్‌ఎస్‌ డాల్బీ డిజిటల్‌, 5 బ్యాండ్‌) ఇన్‌ బిల్ట్‌ వైఫై కనెక్టివీటీ, స్క్రీన్‌ మిర్రరింగ్‌ సౌకర్యాలుంటాయని, ఫేస్‌ బుక్‌, యూట్యూబ్‌ వంటి యాప్స్‌ వినియోగించుకోవచ్చు. ఇంకా రూ.4,999కే 32 అంగుళాల టీవీ లభిస్తోంది. 
 
ఈ టీవీని పేదల కోసమే రూపొందించినట్లు సామీ ఇన్ఫర్మాటిక్స్ కంపెనీ అధికారులు తెలిపారు. ఈ టీవీ ఆండ్రాయిజ్ 4.4 కిటిక్యాట్‌తో పనిచేస్తుంది. 2హెచ్డీఎమ్ఐ 2 యూఎస్‌‌బీ పోర్ట్స్‌ను కలిగివుంటుంది. రెండు 10డబ్ల్యూ స్పీకర్‌ను ఇది కలిగివుంటుంది. ఈ టీవీని ఆర్డర్ చేయాలన్నా.. కొనుగోలు చేయాలన్నా ఆధార్ కార్డు తప్పనిసరి.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments