Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్మార్ట్ ఫోన్ల ధరలు తగ్గించిన శాంసంగ్

Webdunia
ఆదివారం, 10 నవంబరు 2019 (16:19 IST)
ఎలక్ట్రానిక్ వస్తు ఉత్పత్తి కంపెనీల్లో ఒకటైన శాంసంగ్ తన స్మార్ట్ ఫోన్ ధరలను తగ్గించింది. గెలాక్సీ ఎ50ఎస్, ఎ30ఎస్ స్మార్ట్‌ఫోన్లపై ధరలు తగ్గించింది. గెలాక్సీ ఎ30ఎస్‌పై వెయ్యి రూపాయలు, గెలాక్సీ ఎ50ఎస్‌పై మూడు వేల రూపాయల మేరకు తగ్గించినట్టు ఓ ప్రకటనలో పేర్కొంది. 
 
ఈ ధరల తగ్గింపు నేపథ్యంలో గెలాక్సీ ఎ50ఎస్‌కు చెందిన 4జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియెంట్ రూ.19,999 ధరకు లభిస్తుండగా, 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.21,999గా ఉంది. అలాగే గెలాక్సీ ఎ30ఎస్ రూ.15,999 ధరకు లభించనుంది. 
 
ప్రస్తుతం తగ్గిన ధరలకే ఈ ఫోన్లను వినియోగదారులు కొనుగోలు చేయవచ్చు. గెలాక్సీ ఎ50ఎస్‌లో 6.4 ఇంచుల డిస్‌ప్లే, 4/6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ, 48, 5, 8 మెగాపిక్సల్ ట్రిపుల్ బ్యాక్ కెమెరాలు తదితర ఫీచర్లను అందిస్తోంది. 
 
ఇకపోతే, గెలాక్సీ ఎ30ఎస్‌లో 6.4 ఇంచుల డిస్‌ప్లే, 4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్, 25, 8, 5 మెగాపిక్సల్ ట్రిపుల్ బ్యాక్ కెమెరాలు, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ తదితర ఫీచర్లను అందిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జ‌న సైన్యాధ్య‌క్షుడికి విజ‌యోస్తు - జనసైన్యాన్ని ఓ రాజువై నడిపించు : చిరంజీవి

#chiranjeevi birthday : 'విశ్వంభరు'నికి జనసేనాని పుట్టిన రోజు శుభాకాంక్షలు

Mokshagna: 30వ ఏట మోక్షజ్ఞ సినిమాల్లోకి ఎంట్రీ.. ఫీల్ గుడ్ లవ్ స్టోరీ రెడీ

విజయ్ ఆంటోనీ భద్రకాళి నుంచి లవ్ సాంగ్ మారెనా రిలీజ్

Anupama Parameswaran: ఆ సమస్యకి నా దగ్గర ఆన్సర్ లేదు : అనుపమ పరమేశ్వరన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments