Jio: రిలయన్స్ జియో కొత్త ప్లాన్.. రోజుకు 2.5 జీబీ డేటా-200 రోజుల వ్యాలిడిటీ

సెల్వి
గురువారం, 30 జనవరి 2025 (19:57 IST)
రిలయన్స్ జియో కొత్త ఏడాదిని పురస్కరించుకుని రీఛార్జ్ ప్లాన్ ప్రవేశపెట్టింది. ఇంటర్నెట్ డేటా ఎక్కువగా అవసరమైన వారికి ఈ ప్లాన్ చాలా బెస్ట్. ఈ ప్లాన్ గడువు రేపు అంటే జనవరి 31తో ముగియనుంది. ఈ ప్లాన్ ద్వారా 200 రోజుల వ్యాలిడిటీ, 500 జీబీ హైస్పీడ్ డేటా లభిస్తుంది. రిలయన్స్ జియో యూజర్ల కోసం ఎప్పటికప్పుడు కొత్త కొత్త ప్లాన్స్ అందిస్తుంటుంది. అందులో భాగంగా న్యూ ఇయర్ పురస్కరించుకుని కొత్త ప్లాన్ ప్రవేశపెట్టింది. 
 
స్పెషల్ ప్లాన్ కావడంతో జనవరి 31తో ముగియనుంది. రోజుకు 2.5 జీబీ డేటా పొందవచ్చు. అది కూడా హైస్పీడ్ డేటా. ఇంటర్నెట్ అధికంగా వినియోగించేవారికి ఇది చాలా అవసరం. ఈ రెండింటితో పాటు అన్ లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్ సౌకర్యం ఉంటుంది. జియో సినిమా, జియో టీవీ, జియో క్లౌడ్ సేవలు ఉచితంగా లభిస్తాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సాల్ట్ అండ్ పెప్పర్ లుక్‌కు ప్రయత్నిస్తానన్న చిరంజీవి.. నో చెప్పిన ఆ దర్శకుడు..

యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ 'దేఖ్ లేంగే సాలా...' (Video)

ఆరేళ్ల రిలేషన్‌షిప్ తర్వాత రెండో పెళ్ళికి సిద్ధమైన బాలీవుడ్ నటుడు...

Dhandoraa Title Song: దండోరా మూవీ టైటిల్ సాంగ్‌ విడుదల.. నిను మోసినా న‌ను మోసినా..

వెంకీ మామకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన మన శంకర వర ప్రసాద్ గారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అప్పుడప్పుడు కాస్త పచ్చికొబ్బరి కూడా తింటుండాలి, ఎందుకంటే?

ఈ శీతాకాలంలో కాలిఫోర్నియా బాదంతో మీ చర్మానికి తగిన సంరక్షణను అందించండి

తులసి పొడితో హెయిర్ ప్యాక్ వేసుకుంటే.. జుట్టు నెరవదు.. తెలుసా?

Tomato Soup: శీతాకాలంలో టమోటా సూప్ తీసుకుంటే?

నీలి రంగు శంఖులో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా..? మహిళలు శంఖు పువ్వు టీ తాగితే?

తర్వాతి కథనం
Show comments