జియో మరో సంచలనం : రూ.600కే అన్ని సేవలు

Webdunia
మంగళవారం, 30 జులై 2019 (13:54 IST)
దేశ పారిశ్రామిక దిగ్గజం ముఖేష్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ జియో మరో సంచలనానికి నాందిపలుకనుంది. ప్రతి యేడాది ఆ సంస్థ నిర్వహించే వార్షిక సమావేశంలో తమ యూజర్లకు ఓ శుభవార్త చెబుతూ వస్తోంది. 
 
ఈ నేపథ్యంలో ఆగస్టు 12వ తేదీ నుంచి రిలయన్స్ జియో గిగా ఫైబర్ సేవలను ప్రారంభించనుంది. కేవలం రూ.600కే మూడు రకాల సేవలందించేందుకు సిద్ధమైంది. ఈ గిగా ఫైబర్ సర్వీసులతో ల్యాండ్ లైన్ కనెక్షన్, 1జీబీపీఎస్ స్పీడ్‌తో బ్రాడ్ బ్యాండ్, 600 టీవీ ఛానళ్లను అందిస్తుంది. 
 
అయితే, ఓఎస్టీ డివైస్ కోసం రూ.4500 చెల్లించాల్సి ఉంటుంది. ఈ మొత్తాన్ని సెక్యూరిటీ డిపాజిట్ కింద వసూలు చేస్తారు. కనెక్షన్ వద్దనుకున్నప్పుడు ఈ మొత్తాన్ని తిరిగి వెనక్కి చెల్లిస్తారు. పేమెంట్ కోసం ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్ ఆప్షన్లు కూడా ఉంటాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సుడిగాలి సుధీర్ గోట్ దర్శకుడుపై నటి దివ్యభారతి ఆరోపణ

Priyadarshi: నాకేం స్టైల్ లేదు, కొత్తగా చేస్తేనే అది మన స్టైల్ : ప్రియదర్శి

అఖిల్ మరో దేవరకొండ.. తేజస్వినీలో సాయి పల్లవి కనిపించింది : వేణు ఊడుగుల

Allari Naresh: హీరోయిన్ పై దోమలు పగబట్టాయి : అల్లరి నరేశ్

నిర్మాతగా స్థాయిని పెంచే చిత్రం మఫ్టీ పోలీస్ : ఎ. ఎన్. బాలాజి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments