Webdunia - Bharat's app for daily news and videos

Install App

జియో మరో సంచలనం : రూ.600కే అన్ని సేవలు

Webdunia
మంగళవారం, 30 జులై 2019 (13:54 IST)
దేశ పారిశ్రామిక దిగ్గజం ముఖేష్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ జియో మరో సంచలనానికి నాందిపలుకనుంది. ప్రతి యేడాది ఆ సంస్థ నిర్వహించే వార్షిక సమావేశంలో తమ యూజర్లకు ఓ శుభవార్త చెబుతూ వస్తోంది. 
 
ఈ నేపథ్యంలో ఆగస్టు 12వ తేదీ నుంచి రిలయన్స్ జియో గిగా ఫైబర్ సేవలను ప్రారంభించనుంది. కేవలం రూ.600కే మూడు రకాల సేవలందించేందుకు సిద్ధమైంది. ఈ గిగా ఫైబర్ సర్వీసులతో ల్యాండ్ లైన్ కనెక్షన్, 1జీబీపీఎస్ స్పీడ్‌తో బ్రాడ్ బ్యాండ్, 600 టీవీ ఛానళ్లను అందిస్తుంది. 
 
అయితే, ఓఎస్టీ డివైస్ కోసం రూ.4500 చెల్లించాల్సి ఉంటుంది. ఈ మొత్తాన్ని సెక్యూరిటీ డిపాజిట్ కింద వసూలు చేస్తారు. కనెక్షన్ వద్దనుకున్నప్పుడు ఈ మొత్తాన్ని తిరిగి వెనక్కి చెల్లిస్తారు. పేమెంట్ కోసం ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్ ఆప్షన్లు కూడా ఉంటాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

Comedian Ali: కమెడియన్ అలీ కూడా బెట్టింగ్ యాప్‌‌లో చిక్కుకున్నారా?

Uday Raj: 1990 నాటి టీనేజ్ లవ్ స్టోరీతో మధురం చిత్రం

Aamani : డొక్కా సీతమ్మ తో ఆమని కి అవార్డు రావాలి: మురళీ మోహన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments