24న షియోమీ రెడ్‌మీ వై3 స్మార్ట్‌ఫోన్ విడుదల

Webdunia
సోమవారం, 15 ఏప్రియల్ 2019 (17:32 IST)
భారత మొబైల్ రంగంలో అగ్రగామిగా కొనసాగుతున్న షియోమీ సంస్థ తన నూత‌న స్మార్ట్‌ఫోన్ రెడ్‌మీ వై3 ని ఈ నెల 24వ తేదీన విడుద‌ల చేయనుంది. ఈ ఫోన్‌లో 32 మెగాపిక్సెల్ భారీ కెపాసిటీ ఉన్న సెల్ఫీ కెమెరాను ఏర్పాటు చేసారు. 
 
అలాగే స్నాప్‌డ్రాగ‌న్ 632 ప్రాసెస‌ర్‌, 4000 ఎంఏహెచ్ బ్యాట‌రీ, ఫింగర్ ప్రింట్ సెన్సార్ త‌దిత‌ర ఫీచ‌ర్ల‌ను ఈ ఫోన్‌లో ఏర్పాటు చేసిన‌ట్లు తెలిసింది.

ఇక ఈ ఫోన్‌కి సంబంధించిన మిగిలిన వివరాలను ఇంకా వెల్లడించలేదు. ఈ వివరాలు త్వరలో తెలుస్తాయి. కాగా ఈ ఫోన్ అమెజాన్‌లో మాత్రమే ప్రత్యేకంగా విక్రయించనున్నట్లు ఆ సంస్థ పేర్కొంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Suriya4: సూర్య, నజ్రియా నజీమ్ చిత్రం షూటింగ్ షెడ్యూల్‌ ప్రారంభమైయింది

Drishyam 3: దృశ్యం 3 వంటి కథలు ముగియవు - పనోరమా స్టూడియోస్, పెన్ స్టూడియోస్‌

SS thaman: ఎస్ థమన్ ట్వీట్.. తెలుగు సినిమాలో మిస్టీరియస్ న్యూ ఫేస్ ఎవరు?

పవన్ కళ్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్' నుంచి అదిరిపోయే అప్‌డేట్

హోటల్ గదిలో ఆత్మను చూశాను... : హీరోయిన్ కృతిశెట్టి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

తర్వాతి కథనం
Show comments