షియోమీ రెడ్‌మీ నోట్‌ 9.. అమేజాన్‌లో అమ్మకాలు ప్రారంభం

Webdunia
గురువారం, 30 జులై 2020 (12:05 IST)
Redmi Note 9
చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్‌ మేకర్‌ షియోమీ కొత్త బడ్జెట్‌ హ్యాండ్‌సెట్‌ రెడ్‌మీ నోట్‌ 9 స్మార్ట్‌ఫోన్‌ జూలైలో భారత్‌లో విడుదలైంది. ఈ నేపథ్యంలో రెడ్‌మీ నోట్‌ 9 ఫోన్ల విక్రయాలు అమేజాన్‌ ఇండియా, ఎంఐ డాట్‌కామ్‌లో ఇవాళ మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రారంభం కానున్నాయి. 
 
రెడ్‌మీ నోట్‌ 9 ప్రొ, నోట్‌ 9 ప్రొ మ్యాక్స్‌ తర్వాత నోట్‌ 9 మోడల్‌ను షియోమీ ఇప్పటికే రిలీజ్‌ చేసింది. క్వాడ్‌ కెమెరా సెటప్‌, 5,020mAh బ్యాటరీ, మీడియాటెక్‌ హీలియో జీ85 ప్రాసెసర్‌ వంటి ఫీచర్లు ఫోన్‌లో ఉన్నాయి. ఈ ఫోన్‌ మూడు కలర్లు, వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఈ ఫోన్లు ప్రస్తుతం ఆన్‌లైన్ దిగ్గజం అమేజాన్‌లో లభించనుంది. అలాగే నాలుగో కలర్ ఆప్షన్ అయిన స్కార్లెట్ రెడ్ ఆగస్టు ఆరో తేదీ నుంచి అమేజాన్ ప్రైమ్ డే సేల్‌లో లభించనుంది.
 
ధరల సంగతికి వస్తే..?
4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 11.999
4 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 13.499
6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ. 14.999

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ram Gopal Varma: రాంగోపాల్ వర్మ.. షో మ్యాన్..మ్యాడ్ మాన్స్టర్

Shivaj :ఓవర్సీస్ ప్రీమియర్లతో సిద్ధం చేస్తున్న ధండోరా

Dhanush: కృతి స‌న‌న్ తో ప్రేమలో మోసపోయాక యుద్ధమే అంటున్న ధనుష్ - అమ‌ర‌కావ్యం (తేరే ఇష్క్ మై)

అఖండ 2 డిసెంబర్ 12న వస్తోందా నిర్మాతలు ఏమన్నారంటే?

'అఖండ్-2' ప్రీమియర్ షోలు రద్దు.. ఎందుకో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

తర్వాతి కథనం
Show comments