Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎంఐ 10 సిరీస్‌లో మరో సరికొత్త మోడల్‌..

Webdunia
బుధవారం, 10 మార్చి 2021 (17:19 IST)
Mi 10S
ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ తయారీ సంస్థ షియోమీ ఎంఐ 10 సిరీస్‌లో మరో సరికొత్త మోడల్‌ను ఆవిష్కరించింది. షియోమీ ఎంఐ టెన్ ఎస్ స్మార్ట్‌ఫోన్‌ను చైనాలో విడుదల చేసింది. 108ఎంపీ క్వాడ్‌ కెమెరా సెటప్‌ ఈ ఫోన్‌లో ప్రత్యేకత.
 
8GB+128GB వేరియంట్‌ Mi 10 ఫోన్‌ ప్రారంభ ధర సుమారు 36,900గా నిర్ణయించారు. అలాగే 8GB + 256GB, 12GB + 256GB మోడళ్ల ధరలు వరుసగా రూ.39,200, రూ.42,500గా ఉండనున్నాయి. 
 
ఈ ఫోన్‌ బ్లూ, బ్లాక్‌, వైట్‌ కలర్లలో అందుబాటులో ఉంది. ఎంఐ 10ఎస్ ఫోన్‌ ఆండ్రాయిడ్ 11 ఆధారంగా ఎంఐయూఐ 12పై నడుస్తుంది. భారత్‌లో ఎప్పుడు విడుదల చేస్తారనేదానిపై కంపెనీ ఎలాంటి ప్రకటన చేయలేదు. మి 10 ఎస్ నలుపు, నీలం, తెలుపు రంగులలో లభిస్తుంది. ఈ శుక్రవారం, మార్చి 12 నుండి ప్రారంభమవుతాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ashwin Babu: వచ్చిన వాడు గౌతమ్ గా అశ్విన్ బాబు రన్నింగ్ లుక్

మయసభ అద్భుతాలు సృష్టించాలని కోరుకుంటున్నాను : సాయి దుర్గ తేజ్

వెంకన్న స్వామి ఆశీస్సులు, ప్రేక్షకుల ప్రేమ వల్లే ఈ విజయం : విజయ్ దేవరకొండ

నారా రోహిత్, శ్రీ దేవి విజయ్ కుమార్ చిత్రం సుందరకాండ నుంచి ప్లీజ్ మేమ్ సాంగ్

హనీ మూన్ ఇన్ షిల్లాంగ్ వెండితెరపై రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

Saffron Milk: పిల్లలకు రోజూ కుంకుమ పువ్వు పాలను ఇవ్వవచ్చా?

నార్త్ కరోలినాలో నాట్స్ బాలల సంబరాలు, ఉత్సాహంగా పాల్గొన్న తెలుగు విద్యార్ధులు

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

తర్వాతి కథనం
Show comments