ఒకేసారి పది మందితో కాన్ఫరెన్స్ కాల్ మాట్లాడుకోవచ్చు.. ఎలా?

Webdunia
శుక్రవారం, 22 ఫిబ్రవరి 2019 (18:34 IST)
ఆండ్రాయిడ్ యూజర్ల కోసం రిలయన్స్ జియో మరో కొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొస్తోంది. గ్రూప్ టాక్ లేదా గ్రూప్ కాలింగ్ అవకాశాన్ని కల్పించనుంది. ఇందుకోసం ఒక కొత్త అప్లికేషన్‌ని అందించనుంది.


ఇది గూగుల్ ప్లే స్టోర్‌లో లభిస్తుంది. జియో సిమ్ వాడుతున్న ఆండ్రాయిడ్ వినియోగదారులు ఒకేసారి పది మందితో కాన్ఫరెన్స్ కాల్ (ఆడియో మాత్రమే) ద్వారా మాట్లాడుకోవచ్చు. 
 
లెక్చర్ మోడ్, మ్యూట్ పార్టిసిపెంట్ వంటి ఇతర ఫీచర్లను కూడా ఇందులో జోడించింది. ప్రస్తుతం పరీక్ష దశలో ఉన్న ఈ యాప్‌ని అతి త్వరలో జియో వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురానుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మిడి రవిని ఎన్‌కౌంటర్ చేయాలి : నిర్మాత సి.కళ్యాణ్

నా సినిమాలు రీచ్ కాలేదు, త్వరలో డైరెక్షన్ చేస్తా : రాజ్ తరుణ్

ట్రెండ్ సెట్టింగ్ సైన్స్ ఫిక్షన్ మూవీగా కిల్లర్ సర్ ప్రైజ్ చేస్తుంది - డైరెక్టర్ పూర్వజ్

Rajamouli Contravarcy: హనుమంతుడిపై వ్యాఖ్యలకు, వారణాసి టైటిల్ పైన రాజమౌళికు చుక్కెదురు

సంతాన ప్రాప్తిరస్తు రెస్పాన్స్ తో హ్యాపీగా ఉన్నాం - మధుర శ్రీధర్ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments