జియో నుంచి ఫైబర్ బ్రాడ్ బ్యాండ్ సేవలు... 1100జీబీ ఉచిత డేటా

ఉచిత డేటా పేరిట దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన రిలయన్స్ జియో త్వరలోనే ఫైబర్ బ్రాడ్ బ్యాండ్ సేవలను ప్రారంభించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఈ సంవత్సరమే వైర్డ్ బ్రాడ్ బ్యాండ్ సేవలను దేశవ్యాప్తంగా ఆరంభి

Webdunia
సోమవారం, 7 మే 2018 (17:36 IST)
ఉచిత డేటా పేరిట దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన రిలయన్స్ జియో త్వరలోనే ఫైబర్ బ్రాడ్ బ్యాండ్ సేవలను ప్రారంభించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఈ సంవత్సరమే వైర్డ్ బ్రాడ్ బ్యాండ్ సేవలను దేశవ్యాప్తంగా ఆరంభించే ప్రణాళికతో వుంది. 30 పట్టణాల్లో పది కోట్ల మంది కస్టమర్లను సొంతం చేసుకోవాలనే లక్ష్యంతో వుంది. 
 
ఇందులో భాగంగా 2016 నుంచి జియో ఫిక్స్‌డ్ లైన్ ఫైబర్ బ్రాడ్ బ్యాండ్ సేవలను పరీక్షిస్తోంది. గత ఏడాది మే నెల నుంచి కొన్ని సర్కిళ్లలో కొంతమంది ఉచితంగా సేవలు అందిస్తూ.. నాణ్యత, వేగం తదితర అంశాలను పరీక్షిస్తోంది. ప్రస్తుతం ఈ యూజర్లకు ప్రతి నెలా ఉచితంగా 100 జీబీ డేటాను 100 ఎంబీపీఎస్ వేగంతో అందించే ప్లాన్‌ను తీసుకొచ్చింది. 
 
100జీబీ ఉచిత డేటా పరిమితి దాటిన తర్వాత కస్టమర్లు 40జీబీ ఉచిత డేటాను టాప్ అప్ రూపంలో 25 సార్లు పొందవచ్చు. తద్వారా మొత్తం 1100జీబీ అందుతుంది. ఇక అహ్మదాబాద్, చెన్నై, ముంబై, న్యూఢిల్లీ ప్రాంతాల్లో బ్రాడ్ బ్యాండ్ సేవలపై జియో పరీక్షలు కొనసాగుతున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Raviteja: రవితేజ, డింపుల్ హయతి.. భర్త మహాశయులకు విజ్ఞప్తి నుంచి మెలోడీ సాంగ్

ఎవరు కొత్త తరహా సినిమా చేసినా ప్రోత్సాహించాలి, లేకుంటే ముందడుగు వేయలేరు : కార్తి

మాకు మనవళ్ళు పుట్టినా నాగార్జున అలానే ఉన్నారు.. యాంటీ ఏజింగ్ టెస్టులు చేయాలి...

విదు, ప్రీతి అస్రాని మ‌ధ్య కెమిస్ట్రీ 29 సినిమాకు ప్ర‌ధానాక‌ర్ష‌ణ

మగాళ్లను మొక్కు కుంటూ కాదు తొక్కు కుంటూ పోతం.. పురుష కొత్త పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సీజనల్ ఫ్రూట్ రేగు పండ్లు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఫ్యాషన్‌ను ప్రముఖమైనదిగా నడిపించే బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్

అధునాతన క్యాన్సర్ చికిత్సకై టాటా మెమోరియల్ ఎసిటిఆర్ఇసితో కోటక్ మహీంద్రా భాగస్వామ్యం

winter health, తులసి పొడిని తేనెలో కలిపి తాగితే...

పది లక్షల మంది పిల్లల్లో ప్రకటనల అక్షరాస్యతను పెంపొందించే లక్ష్యం

తర్వాతి కథనం
Show comments