Webdunia - Bharat's app for daily news and videos

Install App

దీపావళికి బంపర్ ఆఫర్స్.. రెడ్ మీ నోట్ 4 రూ.10,999లకే

దీపావళిని పురస్కరించుకుని ఈ-కామర్స్ సంస్థలు భారీ ఆఫర్స్ ప్రకటిస్తున్నాయి. తాజాగా ఫ్లిప్‌కార్ట్ ఆకర్షణీయమైన ఆఫర్లతో వచ్చేసింది. ఈ నెల 14 నుంచి 17వ తేదీ వరకు నాలుగు రోజులపాటు నిర్వహించనున్న ఈ సేల్‌లో మొ

Webdunia
శనివారం, 14 అక్టోబరు 2017 (08:30 IST)
దీపావళిని పురస్కరించుకుని ఈ-కామర్స్ సంస్థలు భారీ ఆఫర్స్ ప్రకటిస్తున్నాయి. తాజాగా ఫ్లిప్‌కార్ట్ ఆకర్షణీయమైన ఆఫర్లతో వచ్చేసింది. ఈ నెల 14 నుంచి 17వ తేదీ వరకు నాలుగు రోజులపాటు నిర్వహించనున్న ఈ సేల్‌లో మొబైల్స్‌పై భారీ ఆఫర్లు ప్రకటించింది. బై బ్యాక్ ఆఫర్‌తో పాటు డెబిట్ కార్డులతో కొనుగోలు చేసే వారికి అదనంగా పదిశాతం రాయితీ ఇస్తోంది. బై-బ్యాక్ ఆఫర్‌తో హెచ్‍‌డీఎఫ్ బ్యాంక్ క్రెడిట్ కార్డులపై రాయితీలను ప్రకటించింది. 
 
షియోమీ రెడ్ మీ నోట్ 4 అసలు ధర రూ.12,999 కాగా దానిని రూ.10,999లకే అందిస్తోంది. మోటో సి ప్లస్‌ను రూ.5,999కే అందిస్తుండగా దాని అసలు ధర రూ.6,999. లెనోవో కే8 ప్లస్ (3జీబీ) అసలు ధర రూ.10,999 కాగా దానిని రూ.8,999కే ఇవ్వనున్నట్టు సమాచారం. అలాగే మోటో టర్బో, మోటో ఎక్స్, హవేయి, లీఎకో లీ మ్యాక్స్ 2, గూగుల్ పిక్సెల్ (32 జీబీ) తదితర వంటిపై ఆఫర్లను ఈ-కామెర్స్ సంస్థలు ఆఫర్లు ప్రకటించాయి. 
 
ఆఫర్ల వివరాలు.. 
మోటో సి ప్లస్‌ను రూ.5,999కే అందిస్తుండగా దాని అసలు ధర రూ.6,999. లెనోవో కే8 ప్లస్ (3జీబీ) అసలు ధర రూ.10,999 కాగా దానిని రూ.8,999కే ఇవ్వనున్నట్టు ఫ్లిఫ్ కార్ట్ ప్రకటించింది.

సంబంధిత వార్తలు

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం
Show comments