Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాద్‌లోనూ బాణాసంచాపై ఆంక్షలు

దీపావళి పర్వదినం సందర్భంగా హైదరాబాద్ పరిధిలో మూడు రోజులు ఆంక్షలు విధిస్తున్నట్టు ప్రకటించారు నగర పోలీస్ కమిషనర్ మహేందర్‌ రెడ్డి వెల్లడించారు. అక్టోబరు 17 నుంచి 20వ తేదీ వరకు జంట నగరాల్లో బహిరంగ ప్రదేశ

Webdunia
శనివారం, 14 అక్టోబరు 2017 (07:43 IST)
దీపావళి పర్వదినం సందర్భంగా హైదరాబాద్ పరిధిలో మూడు రోజులు ఆంక్షలు విధిస్తున్నట్టు ప్రకటించారు నగర పోలీస్ కమిషనర్ మహేందర్‌ రెడ్డి వెల్లడించారు. అక్టోబరు 17 నుంచి 20వ తేదీ వరకు జంట నగరాల్లో బహిరంగ ప్రదేశాల్లో, రోడ్లపై బాణాసంచా పేల్చితే కఠినచర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. 
 
పర్యావరణ పరిరక్షణ, ఇతరులకు ఇబ్బంది కలిగించకూడదనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. బాణాసంచా పేలుళ్లకు సంబంధించి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారమే నడుచుకుంటున్నామని ఆయన ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. 
 
ఇప్పటికే ఢిల్లీలో టపాసుల అమ్మకాలపై సుప్రీంకోర్టు నవంబర్ ఒకటో తేదీ వరకు తాత్కాలికంగా నిషేధం విధించిన విషయం తెల్సిందే. నిషేధాన్ని సడలించాలని కోరుతూ అమ్మకందారులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన సుప్రీం ఎలాంటి సడలింపు ఇవ్వలేమని స్ప‌ష్టం చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pavitra Lokesh: నరేష్- పవిత్రకు స్వీట్లు ఇచ్చిన మహిళ.. పవిత్రకు ఆ ఇద్దరంటే చాలా ఇష్టమట

Trisha: థగ్ లైఫ్ నుండి త్రిష పాడిన షుగర్ బేబీ సాంగ్ విడుదల

ఒక బృందావనం ఫీల్‌గుడ్‌ అనుభూతి కలుగుతుంది: హీరో నారా రోహిత్‌

మోహన్ లాల్ పుట్టినరోజు సందర్భంగా కన్నప్ప స్పెషల్ గ్లింప్స్

Akanksha : షూటింగ్ చేస్తున్నప్పుడు నా తండ్రి గుర్తుకు వచ్చారు : హీరోయిన్ ఆకాంక్ష సింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments