Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీఎస్ఎన్ఎల్ రూటు మార్చింది.. క్యాష్ బ్యాక్ కూడా..?

Webdunia
శుక్రవారం, 1 మే 2020 (13:33 IST)
ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ రూటు మార్చింది. రీఛార్జ్ చేసే బీఎస్ఎన్ఎల్ వినియోగదారులకు నాలుగు శాతం తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే వొడాఫోన్, ఐడియా, ఎయిర్ టెల్, రిలయన్స్ జియో వంటి సంస్థలు తమ వినియోగదారులకు రిఛార్జ్ చేసే ఆఫర్లపై క్యాష్ బ్యాక్ ప్రకటించిన సంగతి తెలిసిందే. 
 
ఇదేవిధంగా బీఎస్ఎన్ఎల్ కూడా తన కస్టమర్లకు రీఛార్జ్‌లపై నాలుగు శాతం క్యాష్ బ్యాక్ ప్రకటించింది. ఫలితంగా కస్టమర్లు ఇతర బీఎస్ఎన్ఎల్ నెంబర్లకు రీఛార్జ్ చేసుకుంటే.. నాలుగు శాతం ఆఫర్ ప్రకటించింది. ఇంకా బీఎస్ఎన్ఎల్ 2.0.46 అప్‌డేట్ కోసం ఈ ఆఫర్‌ను ప్రకటించింది. ఇంకా ఈ ఆఫర్ మే 31వ తేదీ వరకు మాత్రమే వర్తిస్తుందని బీఎస్ఎన్ఎల్ ప్రకటించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pavitra Lokesh: నరేష్- పవిత్రకు స్వీట్లు ఇచ్చిన మహిళ.. పవిత్రకు ఆ ఇద్దరంటే చాలా ఇష్టమట

Trisha: థగ్ లైఫ్ నుండి త్రిష పాడిన షుగర్ బేబీ సాంగ్ విడుదల

ఒక బృందావనం ఫీల్‌గుడ్‌ అనుభూతి కలుగుతుంది: హీరో నారా రోహిత్‌

మోహన్ లాల్ పుట్టినరోజు సందర్భంగా కన్నప్ప స్పెషల్ గ్లింప్స్

Akanksha : షూటింగ్ చేస్తున్నప్పుడు నా తండ్రి గుర్తుకు వచ్చారు : హీరోయిన్ ఆకాంక్ష సింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments