Webdunia - Bharat's app for daily news and videos

Install App

అయ్య బాబోయ్.. ఐపీఎల్ వచ్చేస్తోందా.. జడుసుకుంటున్న ఇషాంత్ శర్మ సతీమణి

Webdunia
సోమవారం, 25 ఫిబ్రవరి 2019 (14:16 IST)
ఇండియన్ ప్రీమియర్ లీగ్ పోటీలు మార్చి 23వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందులో చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య తొలి మ్యాచ్ చెన్నైలో జరుగనుంది. దీంతో చెన్నైలో జరుగనున్న ఈ మ్యాచ్‌పై ఫ్యాన్స్ మధ్య భారీ అంచనాలున్నాయి. ఈ ఐపీఎల్ సీజన్‌లో ఫాస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మను ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కోటి రూపాయలకు వేలం ద్వారా కొనుగోలు చేసింది. 
 
ఈ నేపథ్యంలో.. ఇషాంత్ శర్మ సతీమణి ప్రతిమా సింగ్ తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో.. ఓ ఫ్యాన్ ఈ మ్యాచ్‌ టిక్కెట్లు కావాలని వేధించాడని.. ప్రపంచమే ఐపీఎల్ మ్యాచ్‌లు జరుగుతున్నాయంటే.. సంతోషంగా వుంటుందని.. కానీ తమకు ఇలాంటి వారితో భయమేస్తుందని వెల్లడించింది. 
 
ఇంకా అయ్యబాబోయ్ ఐపీఎల్ వచ్చేస్తుందా.. అని భయపడిన సందర్భాలున్నాయని ఇషాంత్ సతీమణి సోషల్ మీడియా ద్వారా తెలిపింది. ప్రస్తుతం ఆమె పోస్టు చేసిన పోస్టు వైరల్ అవుతోంది. తన ఫాలోవర్స్ ఐపీఎల్ టిక్కెట్ల కోసం ట్రోల్ చేస్తున్నారని.. తాను ఐపీఎల్ టిక్కెట్లను పేటీఎమ్‌లో పొందాల్సిన సూచిస్తున్నానని చెప్పింది.

సంబంధిత వార్తలు

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

ఏంటి.. టీడీపీ ఏజెంటుగా కూర్చొంటావా.. చంపేసి శవాన్ని పోలింగ్ కేంద్రానికి పంపితే దిక్కెవరు?

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

తర్వాతి కథనం
Show comments