2019 ఐపీఎల్.. ఎన్నికలతో రెండు వారాల ముందే ప్రారంభం.. ట్విట్టర్‌లో షెడ్యూల్

Webdunia
మంగళవారం, 19 ఫిబ్రవరి 2019 (17:23 IST)
2019 ఐపీఎల్ సీజన్ కొంచెం ముందుగా ప్రారంభం కానుంది. సాధారణంగా ఏప్రిల్ నెలలో ప్రారంభం కావాల్సిన ఐపీఎల్ ఈ ఏడాది సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రెండు వారాల ముందుగా ప్రారంభమవుతుందని బీసీసీఐ ప్రకటించింది. అయితే ఎన్నికల దృష్ట్యా కేవలం 17 మ్యాచ్‌లకు సంబంధించిన షెడ్యూల్‌ని మాత్రమే ప్రకటించింది. ఈ సీజన్ మొదటి మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య జరగనుంది.
 
సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు మార్చి 24న తన మొదటి మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో తలపడనుంది. లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత మాత్రమే మిగతా మ్యాచ్‌ల షెడ్యూల్ విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతానికి మాత్రం మార్చి 23 నుంచి ఏప్రిల్ 5 మధ్య జరిగే మ్యాచ్‌ల షెడ్యూల్‌ను ఐపీఎల్ అధికారిక ట్విట్టర్‌లో పొందుపరిచారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నా భర్తను కళ్లల్లో పెట్టి చూసుకుంటాను.. ప్రధానికి హామీ ఇచ్చిన అన్నా లెజినోవా

Gold Fraud: రూ.56.8 లక్షలకు పైగా కోల్పోయిన ఉద్యోగి

Donald Trump: చైనాలో పర్యటించనున్న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్

హైదరాబాదులో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారి కుటుంబాన్ని కలిశాను: ప్రధానమంత్రి నరేంద్ర మోడి

గౌరవనీయులైన భారతదేశ ప్రధాని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడి గారు మా ఇంటికి వచ్చారు: పవన్ కల్యాణ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mithali Raj : నారా భువనేశ్వరి తలపెట్టిన తలసేమియా రన్ కు మద్దతుగా క్రికెటర్ మిథాలి రాజ్, సీపీ సజ్జనార్‌

ఇన్‌స్టాగ్రామ్‌తో బాగా సంపాదిస్తున్న విష్ణుప్రియ భీమినేని - రూ.40 లక్షలు

బాలన్ - ది బాయ్ చిత్రం థియేట్రికల్ పంపిణీని అన్నపూర్ణ స్టూడియోస్ చేపట్టింది

సెన్సార్ సర్టిఫికేట్ రాగానే జన నాయగన్ విడుదల : నిర్మాత నారాయణ

VD: విధి విజయ్ దేవరకొండ ని రాజును చేసిన చిత్రంగా శౌర్యువ్ సినిమా

తర్వాతి కథనం
Show comments