Webdunia - Bharat's app for daily news and videos

Install App

బయో బబుల్స్ ఐడియా ఇచ్చింది ధోనీనే.. సీఎస్కే సీఈవో

Webdunia
శుక్రవారం, 28 ఆగస్టు 2020 (22:26 IST)
చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ట్రైనింగ్ క్యాంప్ నిర్వహించేందుకు టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీనే కారణమని  సీఎస్‌కే సీఈవో కాశీ విశ్వనాథన్ వెల్లడించారు. తనకు ఈ క్యాంప్ నిర్వహణపై కొన్ని అనుమానాలుండటంతో ఆ ఆలోచనను ముందుకు తీసుకెళ్లలేదని ఆయన చెప్పారు. అయితే ధోనీ మాత్రం క్యాంప్ నిర్వహించాలని సూచించాడని చెప్పారు. 
 
ధోనీ చాలా స్పష్టంగా అభిప్రాయం చెప్పడంతో తన అనుమానాలు పటాపంచలైపోయాయని తెలిపారు. 'సర్.. మేము గత నాలుగైదు నెలలుగా క్రికెట్ ఆడలేదు. అలాగే దుబాయి వెళ్లాక బయో బబుల్స్‌లో ఉండాలి. అది ఆటగాళ్లకు చాలా కొత్త అనుభవం.
Bio Bubble


అదే చెన్నైలోనే ఈ అనుభవాన్ని అలవాటు చేస్తే, దుబాయి వెళ్లాక ఎటువంటి ఇబ్బందులూ ఉండవని ధోనీ మెసేజ్ చేశాడట. దీంతోనే చెన్నైలో ట్రైనింగ్ క్యాంప్ నిర్వహించినట్లు విశ్వనాథన్ పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

చిన్నారి కళ్ళెదుటే ఉరివేసుకున్న వివాహిత.. భర్త, అత్తమామలపై కేసు

Pulasa: పుస్తెలమ్మైనా పులస తినాల్సిందే- 800 గ్రాముల పులస రూ.22వేలు పలికింది

Bonalu 2025: బోనమెత్తిన భాగ్యనగరం.. లాల్ దర్వాజ సింహవాహిని మహాకాళి ఆలయంలో సందడి

ఫిర్యాదుపై పట్టించుకోని విచారణ కమిటీ - అందుకే విద్యార్థిని నిప్పంటించుకుంది...

Andhra liquor scam: ఛార్జిషీట్‌లో జగన్ పేరు ఉన్నా.. నిందితుడిగా పేర్కొనలేదు..

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కళ్యాణ్‌తో కలిసి నటించే అవకాశం దక్కటం నా అదృష్టం.. నిధి అగర్వాల్

నేను యాక్సిడెంటల్ హీరోను... చిరంజీవి తమ్ముడైనా టాలెంట్ లేకుంటే వేస్ట్ : పవన్ కళ్యాణ్

హిరణ్య కశ్యప గా రానా, విజయ్ సేతుపతి ఓకే, కానీ నరసింహ పాత్ర ఎవరూ చేయలేరు : డైరెక్టర్ అశ్విన్ కుమార్

ఇంట్లో విజయ్ దేవరకొండ - కింగ్ డమ్ తో తగలబెడదానికి సిద్ధం !

ఎన్నో అడ్డంకులు అధిగమించి రాబోతున్న హరిహర వీరమల్లు సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా?

తర్వాతి కథనం
Show comments