Webdunia - Bharat's app for daily news and videos

Install App

బయో బబుల్స్ ఐడియా ఇచ్చింది ధోనీనే.. సీఎస్కే సీఈవో

Webdunia
శుక్రవారం, 28 ఆగస్టు 2020 (22:26 IST)
చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ట్రైనింగ్ క్యాంప్ నిర్వహించేందుకు టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీనే కారణమని  సీఎస్‌కే సీఈవో కాశీ విశ్వనాథన్ వెల్లడించారు. తనకు ఈ క్యాంప్ నిర్వహణపై కొన్ని అనుమానాలుండటంతో ఆ ఆలోచనను ముందుకు తీసుకెళ్లలేదని ఆయన చెప్పారు. అయితే ధోనీ మాత్రం క్యాంప్ నిర్వహించాలని సూచించాడని చెప్పారు. 
 
ధోనీ చాలా స్పష్టంగా అభిప్రాయం చెప్పడంతో తన అనుమానాలు పటాపంచలైపోయాయని తెలిపారు. 'సర్.. మేము గత నాలుగైదు నెలలుగా క్రికెట్ ఆడలేదు. అలాగే దుబాయి వెళ్లాక బయో బబుల్స్‌లో ఉండాలి. అది ఆటగాళ్లకు చాలా కొత్త అనుభవం.
Bio Bubble


అదే చెన్నైలోనే ఈ అనుభవాన్ని అలవాటు చేస్తే, దుబాయి వెళ్లాక ఎటువంటి ఇబ్బందులూ ఉండవని ధోనీ మెసేజ్ చేశాడట. దీంతోనే చెన్నైలో ట్రైనింగ్ క్యాంప్ నిర్వహించినట్లు విశ్వనాథన్ పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

karnataka heart attacks, 32 ఏళ్ల యోగా టీచర్ గుండెపోటుతో మృతి

మాజీ మంత్రి రోజా జైలుకెళ్లడం ఖాయం : శాఫ్ చైర్మన్ రవి నాయుడు

కళ్లు కనిపించట్లేదా.. చెత్తను ఎత్తుతున్న మహిళపై కారును పోనిచ్చాడు.. టైర్ల కింద? (video)

బంగ్లాదేశ్‌లో కుప్పకూలిపోయిన యుద్ధ విమానం - 19 మంది నిర్మాతలు

Vijayashanthi: గుడ్ మార్నింగ్‌లు వద్దు.. జై తెలంగాణ అని పలకరించుకోవాలి.. విజయశాంతి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: నేను సక్సెస్ లో కాదు ఫ్లాప్ లో పెరిగా, ఈ గుండె మీకోసం కొట్టుకుంటుంది : పవన్ కళ్యాణ్

Samantha: శుభంలో చిన్న రోలే.. కానీ నందిని రెడ్డి డైరక్షన్‌లో సమంత నటిస్తుందా?

Atharva: మై బేబీ సినిమా రికార్డు స్థాయిలో దూసుకుపోతోంది

Varun tej: వరుణ్ తేజ్ 15వ చిత్రానికి థమన్ మ్యూజిక్ సిట్టింగ్

పెద్ద హీరోలతో నో యూజ్... చిన్న హీరోలతో నటిస్తేనే మంచి పేరు : నిత్యా మీనన్

తర్వాతి కథనం
Show comments