Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐపీఎల్ 2018 : టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న పంజాబ్

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2018 పోటీల్లో భాగంగా శనివారం మరో ఆసక్తికర పోటీ జరుగనుంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్, కింగ్స్ లెవెన్ పంజాబ్ జట్లు తలపడనున్నాయి.

Webdunia
శనివారం, 21 ఏప్రియల్ 2018 (16:45 IST)
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2018 పోటీల్లో భాగంగా శనివారం మరో ఆసక్తికర పోటీ జరుగనుంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్, కింగ్స్ లెవెన్ పంజాబ్ జట్లు తలపడనున్నాయి.
 
ఈనేపథ్యంలో టాస్ గెలిచిన పంజాబ్ కెప్టెన్ రవిచంద్రన్ అశ్విన్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. మోహిత్ శర్శ స్థానంలో అంకిత్ రాజ్‌పుత్‌ను జట్టులోకి తీసుకుంటున్నట్లు అశ్విన్ వెల్లడించాడు. కోల్‌కతా జట్టులో ఎలాంటి మార్పులు లేకుండానే బరిలో దిగుతున్నట్లు దినేశ్ కార్తీక్ పేర్కొన్నాడు.
 
రెండు జట్లు ఆడిన తమ చివరి రెండు మ్యాచ్‌ల్లో ఘనవిజయం సాధించి మంచి ఉత్సాహంగా ఉన్నాయి. పంజాబ్ జట్టులో క్రిస్‌గేల్.. కోల్‌కతా టీమ్‌లో ఆండ్రీ రసెల్ తమ జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నారు. శనివారం మ్యాచ్‌లో వీరిద్దరూ ఎలా రాణిస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఈడెన్‌లో సుడిగేల్ తన మెరుపు బ్యాటింగ్‌తో అలరిస్తాడని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments