Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీలంకపై సోషల్ మీడియాపై నిషేధం - వ్యతిరేకించిన మంత్రి

Webdunia
ఆదివారం, 3 ఏప్రియల్ 2022 (13:05 IST)
ఉక్రెయిన్ - రష్యా దేశాల మధ్య సాగుతున్న యుద్ధం శ్రీలంక దేశాన్ని ఆర్థిక సంక్షోభంలో చిక్కుకునిపోయేలా చేసింది. దీంతో దేశంలో ఆర్థిక సంక్షోభం తీవ్రస్థాయికి చేరుకుంది. దీంతో శ్రీలంకలో ప్రజా ఆందోళనలు రోజురోజుకూ ఆందోళనలు పెరిగిపోతున్నాయి. అధ్యక్షుడు రాజపక్సకు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలు కార్యక్రమాలకు నిలువరించడానికి ప్రభుత్వం సోషల్ మీడియాపై నిషేధం విధించింది. 
 
తప్పుడు సమాచారాన్ని అరికట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది. ఈ నిషేధంపై అధికార పార్టీలోనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సోషల్ మీడియాపై నిషేధం విధించడాన్ని ఆ దేశ యువజన, క్రీడా శాఖామంత్రి నమల్ రాజపక్స‌ తీవ్రంగా వ్యతిరేకించారు. ఇలాంటి ఆంక్షలు అస్సలు పనిచేయవని, అధికారులు మరింత ప్రగతిశీలంగా ఆలోచన చేయాలని ఆయన సూచించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సునీల్ నారంగ్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments