Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆప్ఘన్ రాజకీయాల్లో వేలెట్టిన పాకిస్థాన్.. కాబూల్‌లో వ్యతిరేక ర్యాలీలు

Webdunia
మంగళవారం, 7 సెప్టెంబరు 2021 (15:24 IST)
తమ దేశాన్ని చక్కదిద్దుకోలేని పాకిస్థాన్ .. ఇపుడు ఆప్ఘనిస్థాన్ దేశ అంతర్గత వ్యవహారాల్లో వేలుపెట్టింది. దీనిపై ఆప్ఘన్ ప్రజల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాక్ పాకిస్థాన్ జోక్యాన్ని వ్య‌తిరేకిస్తూ మంగళవారం కాబూల్‌లో భారీ ప్ర‌ద‌ర్శ‌న జ‌రిగింది. దీంతో నిరసన ప్ర‌ద‌ర్శ‌న‌కారుల‌పై తాలిబ‌న్ తీవ్రవాదులు కాల్పులు జరిపారు. 
 
రాజధాని వేదికగా జరుగుతున్న ఈ యాంటీ-పాకిస్థాన్ ర్యాలీని చెద‌ర‌గొట్టేందుకు తాలిబ‌న్లు కాల్పులకు తెగబడ్డారు. దాపు 70 మంది ప్ర‌ద‌ర్శ‌న‌లో పాల్గొన్నారు. దాంట్లో ఎక్కువ శాతం మంది మ‌హిళ‌లే ఉండటం గమనార్హం. కాబూల్‌లో ఉన్న పాకిస్తానీ ఎంబ‌సీ ముందు ఈ నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న జ‌రిగింది. దీంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments