Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఛార్జీలు తగ్గించకపోతే, మహిళలే చీపుర్లతో తరిమికొడతారు

Webdunia
మంగళవారం, 7 సెప్టెంబరు 2021 (15:13 IST)
రాష్ట్రంలో విద్యుత్ చార్జీల పెంపుపై టీడీపీ నేత బోండా ఉమా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మంగళవారం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ, ట్రూ అప్ పేరిట కరెంట్ ఛార్జీలు రెట్టింపు చేశారన్నారు. వైసీపీ కమీషన్ల కక్కుర్తితో రాష్ట్రంలో కరెంట్ ఛార్జీలు పెరిగాయని విమర్శించారు. ఛార్జీలు తగ్గించకపోతే. మహిళలే వైసీపీ నేతలను చీపుర్లతో తరిమికొడతారని హెచ్చరించారు.

పదవి కోసం మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఊడిగం చేస్తున్నారని మండిపడ్డారు. వెల్లంపల్లి మంత్రి పదవి రెండు నెలల్లో ఊడిపోతుందని అన్నారు. వైఎస్ వర్థంతికి అడ్డురాని కరోనా నిబంధనలు, గణేష్ ఉత్సవాలకు అడ్డువస్తాయా అని బోండా ఉమ‌ ప్రశ్నించారు.

ఏం చేసినా రాష్ట్ర వ్యాప్తంగా గణేష్ ఉత్సవాలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ప్రజలు ధైర్యంగా బయటకు వచ్చి. చవితి ఉత్సవాలు నిర్వహించుకోవాలని బోండా ఉమ పిలుపునిచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజకీయాలకు స్వస్తి, గుడ్ బై: నటుడు అలీ (video)

అభిమానితో కలిసి భోజనం చేసిన బాలయ్య.. వీడియో వైరల్ (Video)

'కల్కి 2898 AD'పై కేజీఎఫ్ స్టార్ యష్ ప్రశంసల జల్లు

ట్విట్టర్-ఫేస్ బుక్ పేజీలను క్లోజ్ చేసిన రేణూ దేశాయ్, టార్చర్ పెడుతున్నది పవన్ ఫ్యాన్స్ కాదా?

హైదరాబాద్‌లో తమన్నా భాటియా ఓదెల 2 కీలకమైన యాక్షన్ షెడ్యూల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దానిమ్మ కాయలు తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

అలాంటి మగవారికి అశ్వగంధ లేహ్యంతో అద్భుత ప్రయోజనాలు

బరువు తగ్గడం: మీ అర్థరాత్రి ఆకలిని తీర్చడానికి 6 ఆరోగ్యకరమైన స్నాక్స్

పిల్లలు స్వీట్ కార్న్ ఎందుకు తింటే..?

చర్మ సౌందర్యానికి జాస్మిన్ ఆయిల్, 8 ఉపయోగాలు

తర్వాతి కథనం
Show comments