మధ్యధరా సముద్రంలో మునిగిన నౌక.. 77 మంది వలసదారుల మృతి

Webdunia
ఆదివారం, 25 సెప్టెంబరు 2022 (09:59 IST)
పొట్టకూటి కోసం సిరియా దేశానికి వలస వెళుతున్న కొందరి జీవితాలు అర్థాంతరంగా ముగిసిపోయాయి. ఈ వలస కూలీలు ప్రయాణిస్తున్న పడవ ఒకటి మధ్యధరా సముద్రంలో మునిగిపోయింది. ఈ ప్రమాదంలో 77 మంది జలసమాధి అయ్యారు. 
 
లెబనాన్ దేశంలో తీవ్ర ఆర్థిక సంక్షోభం ఉత్పన్నమైంది. దీంతో పొరుగు దేశాలకు ఆ దేశ ప్రజలు వలస వెళ్లిపోతున్నారు. అక్రమ మార్గాల్లో ఇతర దేశాల్లోకి ప్రవేశిస్తున్నారు. తాజాగా 150 మందితో సిరియా బయలుదేరిన ఓ పడవ ఒకటి సిరియా తీరానికి చేరుకోగానే సముద్రంలో మునిగిపోయింది. ఈ ఘటనలో 77 మంది చనిపోయారు.
 
ఈ ప్రమాదం జరిగిన సమయంలో పడవ వలసదారులతో కిక్కిరిసి వుంది. పడవలో దాదాపు 150 మందికి పైగా ఉన్నట్టు సమాచారం. ఈ ప్రమాదం గురించి సమాచారం అందుకున్న సిరియా అధికారులు 20 మంది వలసదారులను ప్రాణాలతో రక్షించారు. మిగిలినవారి కోసం గాలిస్తున్నారు. పడవలో సామర్థ్యానికి మంచి ఎక్కడ వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ G.O.A.T సినిమాకి బ్యాగ్రౌండ్ అందిస్తున్న మణిశర్మ

Aadi Pinisetty: బాలయ్య ముక్కు సూటి మనిషి, అల్లు అర్జున్ తో హలో హాయ్ అంతే.. : ఆది పినిశెట్టి

Shobhan Babu: సోగ్గాడు స్వర్ణోత్సవ పోస్టర్ రిలీజ్ చేసిన డి.సురేష్ బాబు

Satyaprakash: రాయలసీమ భరత్ నటించిన జగన్నాథ్ విడుదలకు సిద్ధం

Sai Durga Tej: డిస్కవర్ ఆంధ్ర టైటిల్, గ్లింప్స్ లాంఛ్ చేసిన సాయి దుర్గ తేజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

Ginger Pachhadi: శీతాకాలం.. అల్లం పచ్చడితో ఆరోగ్యానికి ఎంత మేలో తెలుసా?

జుట్టుకు మేలు చేసే ఉల్లిపాయ నూనె.. మసాజ్ చేస్తే అవన్నీ పరార్

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

తర్వాతి కథనం
Show comments