Webdunia - Bharat's app for daily news and videos

Install App

మధ్యధరా సముద్రంలో మునిగిన నౌక.. 77 మంది వలసదారుల మృతి

Webdunia
ఆదివారం, 25 సెప్టెంబరు 2022 (09:59 IST)
పొట్టకూటి కోసం సిరియా దేశానికి వలస వెళుతున్న కొందరి జీవితాలు అర్థాంతరంగా ముగిసిపోయాయి. ఈ వలస కూలీలు ప్రయాణిస్తున్న పడవ ఒకటి మధ్యధరా సముద్రంలో మునిగిపోయింది. ఈ ప్రమాదంలో 77 మంది జలసమాధి అయ్యారు. 
 
లెబనాన్ దేశంలో తీవ్ర ఆర్థిక సంక్షోభం ఉత్పన్నమైంది. దీంతో పొరుగు దేశాలకు ఆ దేశ ప్రజలు వలస వెళ్లిపోతున్నారు. అక్రమ మార్గాల్లో ఇతర దేశాల్లోకి ప్రవేశిస్తున్నారు. తాజాగా 150 మందితో సిరియా బయలుదేరిన ఓ పడవ ఒకటి సిరియా తీరానికి చేరుకోగానే సముద్రంలో మునిగిపోయింది. ఈ ఘటనలో 77 మంది చనిపోయారు.
 
ఈ ప్రమాదం జరిగిన సమయంలో పడవ వలసదారులతో కిక్కిరిసి వుంది. పడవలో దాదాపు 150 మందికి పైగా ఉన్నట్టు సమాచారం. ఈ ప్రమాదం గురించి సమాచారం అందుకున్న సిరియా అధికారులు 20 మంది వలసదారులను ప్రాణాలతో రక్షించారు. మిగిలినవారి కోసం గాలిస్తున్నారు. పడవలో సామర్థ్యానికి మంచి ఎక్కడ వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మళ్ళీ సినిమాల్లో నటించనున్న కేంద్ర మంత్రి!!

హోం టౌన్ సిరీస్ చూస్తే మీ సొంతూరు గుర్తుకువస్తుంది - రాజీవ్ కనకాల

విడుదలకు సిద్ధమవుతున్న సుమయ రెడ్డి నటించిన డియర్ ఉమ చిత్రం

హన్సికపై గృహహింస కేసు ... కొట్టివేయాలంటూ హైకోర్టులో పిటిషన్

అఖండ 2 తాండవంలో శివతత్త్వం చెబుతున్న బోయపాటి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments