Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాకిస్థాన్‌లో భారీ పేలుడు.. 25మంది మృతి..

Webdunia
శుక్రవారం, 23 నవంబరు 2018 (19:14 IST)
పాకిస్థాన్‌లో భారీ పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో 25మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 35 మందికి తీవ్రగాయాలైనాయి. వివరాల్లోకి వెళితే.. పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లో ఈ పేలుడు చోటుచేసుకుంది.

మార్కెట్ జరుగుతుండగా.. రద్దీలోని ప్రజలే లక్ష్యంగా పేలుడుకు పాల్పడినట్లు భద్రతాధికారులు తెలిపారు. ఈ ఘటనలో గాయాలపాలైన అధికారులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. 
 
కానీ బాంబు దాడికి ఏ ఉగ్రవాద సంస్థ ఇంకా బాధ్యత వహించలేదు. సునీ, షిజా తెగలకు మధ్య జరుగుతున్న విబేధాలే ఈ దాడికి కారణమని అధికారులు చెప్తున్నారు. షిజా తెగకు చెందిన మసీదుకు దగ్గర్లోనే ఈ దాడి జరిగింది. కరాచీలోని చైనీస్ కాన్సులేట్‌కు సమీపంలో ఈ దాడి జరిగినట్లు భద్రతా దళ అధికారులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

భయంగా వుంది, జీవితాంతం నువ్వు నా చేయి పట్టుకుంటావా?: రెండో పెళ్లికి సమంత రెడీ?

మహా కుంభమేళాలో కుటుంబంతో పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్

ప్లాప్ తో సంభందం లేకుండా బిజీ గా సినిమాలు చేస్తున్న భాగ్యశ్రీ బోర్స్

ఇంటెన్స్ మ్యూజికల్ లవ్ స్టోరీగా హోలీ కి దిల్ రూబా తో వస్తున్నా : కిరణ్ అబ్బవరం

పుష్ప 2 రికార్డు త్రివిక్రమ్ శ్రీనివాస్ బీట్ చేయగలడా, అర్జున్.సినిమా లేనట్టేనా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిల్లలు వ్యాయామం చేయాలంటే.. ఈ చిట్కాలు పాటించండి

Garlic: పరగడుపున వెల్లుల్లిని నమిలి తింటే? చర్మం మెరిసిపోతుంది..

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

తర్వాతి కథనం
Show comments