Webdunia - Bharat's app for daily news and videos

Install App

రష్యా రాయబారికి చుక్కలు.. ముఖంపై ఎర్ర పెయింట్ చల్లారు.. (వీడియో)

Webdunia
సోమవారం, 9 మే 2022 (19:33 IST)
Sergey Andreev
రష్యాపై ప్రపంచ దేశాలు గుర్రుగా వున్న సంగతి తెలిసిందే. ఉక్రెయిన్‌పై దాడులతో రష్యాపై ప్రజలు ఆవేశంతో రగిలిపోతారు. తాజాగా పోలాండ్‌లో యుద్ధ వ్యతిరేక నిరసనకారులు రష్యా రాయబారి సెర్గీ ఆండ్రీవ్‌పై ఎరుపు రంగు పెయింట్‌ను విసిరారు. 
 
రెండవ ప్రపంచ యుద్ధంలో మరణించిన రెడ్ ఆర్మీ సైనికులకు వార్సా శ్మశానవాటికలో నివాళులు అర్పించకుండా ఆయనను అడ్డుకున్నారు. ఆయనపై ఎరుపు రంగు పెయింటింగ్ చల్లారు. ఇంకా ఉక్రెయిన్ జెండాలను పట్టుకుని ఆయన చుట్టూ గుంపుతో చుట్టుముట్టారు.
 
వార్సాలో సోవియట్ సైనికుల స్మశానవాటిక వద్ద పుష్పగుచ్ఛం ఉంచుతున్న సమయంలో పోలాండ్‌ రష్యా రాయబారి సెర్గీ ఆండ్రీవ్, ఆయన వెంట ఉన్న రష్యా దౌత్యవేత్తలపై దాడి జరిగిందని రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి మరియా జఖరోవా టెలిగ్రామ్‌లో తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments