రష్యా రాయబారికి చుక్కలు.. ముఖంపై ఎర్ర పెయింట్ చల్లారు.. (వీడియో)

Webdunia
సోమవారం, 9 మే 2022 (19:33 IST)
Sergey Andreev
రష్యాపై ప్రపంచ దేశాలు గుర్రుగా వున్న సంగతి తెలిసిందే. ఉక్రెయిన్‌పై దాడులతో రష్యాపై ప్రజలు ఆవేశంతో రగిలిపోతారు. తాజాగా పోలాండ్‌లో యుద్ధ వ్యతిరేక నిరసనకారులు రష్యా రాయబారి సెర్గీ ఆండ్రీవ్‌పై ఎరుపు రంగు పెయింట్‌ను విసిరారు. 
 
రెండవ ప్రపంచ యుద్ధంలో మరణించిన రెడ్ ఆర్మీ సైనికులకు వార్సా శ్మశానవాటికలో నివాళులు అర్పించకుండా ఆయనను అడ్డుకున్నారు. ఆయనపై ఎరుపు రంగు పెయింటింగ్ చల్లారు. ఇంకా ఉక్రెయిన్ జెండాలను పట్టుకుని ఆయన చుట్టూ గుంపుతో చుట్టుముట్టారు.
 
వార్సాలో సోవియట్ సైనికుల స్మశానవాటిక వద్ద పుష్పగుచ్ఛం ఉంచుతున్న సమయంలో పోలాండ్‌ రష్యా రాయబారి సెర్గీ ఆండ్రీవ్, ఆయన వెంట ఉన్న రష్యా దౌత్యవేత్తలపై దాడి జరిగిందని రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి మరియా జఖరోవా టెలిగ్రామ్‌లో తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మిడి రవిని ఎన్‌కౌంటర్ చేయాలి : నిర్మాత సి.కళ్యాణ్

నా సినిమాలు రీచ్ కాలేదు, త్వరలో డైరెక్షన్ చేస్తా : రాజ్ తరుణ్

ట్రెండ్ సెట్టింగ్ సైన్స్ ఫిక్షన్ మూవీగా కిల్లర్ సర్ ప్రైజ్ చేస్తుంది - డైరెక్టర్ పూర్వజ్

Rajamouli Contravarcy: హనుమంతుడిపై వ్యాఖ్యలకు, వారణాసి టైటిల్ పైన రాజమౌళికు చుక్కెదురు

సంతాన ప్రాప్తిరస్తు రెస్పాన్స్ తో హ్యాపీగా ఉన్నాం - మధుర శ్రీధర్ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments