Webdunia - Bharat's app for daily news and videos

Install App

చికాగోలో రైల్వే ట్రాక్‌లను కాల్చేస్తున్నారు.. ఎందుకంటే?

Webdunia
గురువారం, 31 జనవరి 2019 (15:49 IST)
అమెరికాలోని మిడ్‌వెస్ట్ ప్రాంతంలో తీవ్రమైన మంచు, చలిగాలులు వీస్తున్నాయని, వాటి ధాటికి చికాగో నగరంలోని వాతావరణం మైనస్ 50 డిగ్రీలుగా నమోదు అయ్యిందని తెలిసిందే. అయితే రవాణా మార్గాలు అన్నీ మూసుకుపోయాయి. మరో పక్క మంచు విపరీతంగా కురుస్తుండడంతో సహాయక చర్యలకు అంతరాయం ఏర్పడుతోంది. 
 
తీవ్రమైన మంచు ప్రభావంతో విమాన రాకపోకలకు కూడా అంతరాయం కలుగుతోంది. రైల్వే ట్రాక్‌లు మంచులో కుచించుకుపోతున్నాయి. రైళ్లు పట్టాలు తప్పకుండా ఉండడం కోసం చికాగో అధికారులు రైల్వే ట్రాక్‌లను కాల్చేస్తున్నారు. 
 
ఇనుప పట్టాలు గడ్డ కట్టకుండా ఉంచేందుకు ప్రయత్నాలలో భాగంగా మెట్రా కమ్యూటర్ రైల్ ఏజెన్సీ అధికారులు రైల్వే లైన్‌లకు నిప్పు పెడుతున్నారు. పట్టాలపై బోల్టులు ఊడిపోకుండా, పగుళ్లు ఏర్పడకుండా ఉండేందుకు ట్రాక్‌లను కాల్చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

Raghu kunche: గేదెలరాజు కాకినాడ తాలూకా చిత్రంలో రఘుకుంచే లుక్‌

Kavya Kalyan Ram: గ్లామ‌ర‌స్ చిత్రాలలో నటించేందుకు సిద్ధమైన కావ్య క‌ళ్యాణ్ రామ్‌

కంటెంట్ ఈజ్ కింగ్ అని వైల్డ్ బ్రీత్ సినిమా ప్రూవ్ చేస్తుంది - శివాజీ రాజా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

How to Use Hair Oil: మహిళలు జుట్టుకు నూనె ఎలా రాసుకోవాలో తెలుసా?

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తర్వాతి కథనం
Show comments