స్మార్ట్ ఫోన్‌లో మాట్లాడుతూ.. కొడుకును వదిలేసింది.. చివరికి ఏమైందంటే? (Video)

Webdunia
సోమవారం, 4 నవంబరు 2019 (14:24 IST)
స్మార్ట్‌ఫోన్ చేతిలో వుంటే చాలు మనచుట్టూ ఏం జరుగుతుందనే విషయాన్ని మరిచిపోతుంటారు చాలామంది. ఎక్కడపడితే అక్కడ స్మార్ట్ ఫోన్ల వాడటం, సోషల్ మీడియాను చూస్తూ గడిపేయడం.. ఇంకా ఇతరులతో గంటలు గంటలు ఫోన్లలో మాట్లాడే వారి సంఖ్య ప్రస్తుతం అమాంతం పెరిగిపోయింది. ఇలా తన కుమారుడితో వచ్చిన ఓ తల్లి ఫోన్‌లో మాట్లాడుతూ.. బిడ్డను క్షణాల్లో కోల్పోయి వుంటుంది. 
 
కానీ క్షణాల్లో తేరుకుని పిల్లాడిని కాపాడుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అయ్యింది. కుమారుడితో కొడుకుతో కలిసి లిఫ్ట్ నుంచి బయటకు వచ్చిన తల్లి ఫోన్‌లో మాట్లాడుతూ అక్కడే నిలబడ్డారు. ఇక పిల్లాడు తల్లి చేయి వదిలేసి పక్కనే ఉన్న మెట్ల దగ్గరకు వెళ్లి వాటికి ఉన్న రెయిలింగ్ పట్టుకుని వేలాడుతూ ముందుకు చూస్తూ వంగాడు. 
 
ఒక్కసారిగా కిందకు పడబోతుండగా ఇంతలో వెనక్కు తిరిగిన తల్లి గమనించి వెంటనే ఆ పిల్లాడి కాలు పట్టుకుని పైకి లాగింది. సెకన్ల వ్యవధిలో జరిగిన ఈ సంఘటనకు సంబంది వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అక్కడున్న సీక్రెట్ కెమెరాల్లో ఈ దృశ్యాలన్నీ రికార్డు అయ్యాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

భవిష్యత్‌లో సన్యాసం స్వీకరిస్తా : పవన్ కళ్యాణ్ మాజీ సతీమణి

Prabhas : ప్రభాస్ పుట్టినరోజున చిత్రం గా పద్మవ్యూహాన్ని జయించిన పార్ధుడు పోస్టర్ రిలీజ్

Shobhita : ప్రేమ, వెలుగు కలిసి ఉండటం అంటే దీపావళే అంటున్న చైతు, శోభిత

Manchu Manoj : గాంధీకి, బ్రిటీష్ వారికి సవాల్ గా మారిన డేవిడ్ రెడ్డి గా మంచు మనోజ్

Samantha Prabhu : అనాథలతో లైట్ ఆఫ్ జాయ్ 2025 దీపావళి జరుపుకున్న సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments