Webdunia - Bharat's app for daily news and videos

Install App

బంగారానికి రసీదు అడిగిన అధికారి చెంప ఛెల్లుమంది.. ఎలా?

Webdunia
సోమవారం, 4 నవంబరు 2019 (14:01 IST)
విదేశాల నుంచి భారత్‌కు అక్రమంగా బంగారం రవాణా అవుతోంది. విహార యాత్రల పేరిట విదేశాలకు వెళ్ళిన స్మగ్లర్లు.. విదేశాల్లో తక్కువ ధరకు బంగారం కొనుగోలు చేసి భారత్ లోకి తెచ్చుకుంటున్నారు. ముఖ్యంగా దుబాయ్ లాంటి దేశాలకు వెళ్ళిన సమయంలో భారతీయులు భారీగా బంగారాన్ని స్మగ్లింగ్ చేయడంతో అధికారులు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 
 
ఇలా బంగారం స్మగ్లింగ్ చేస్తూ దొరికిన కొందరు మహిళలు బిల్లు అడిగితే అధికారుల మీద దాడి చేసారు. దుబాయ్ నుంచి స్పైస్‌జెట్ ఫ్లైట్‌లో అహ్మదాబాద్‌కు వచ్చిన కొందరు భార్యాభర్తలను తనిఖీ చేయగా వారి వద్ద పెద్ద మొత్తంలో బంగారం ఉంది. వాటికి సంబంధించిన బిల్లులు చూపించాలని మహిళలను అడగగా వారు ఏకంగా కస్టమ్స్ అధికారి చెంపఛెల్లుమనిపించారు. 
 
ఇక వెంటనే భర్తలతో కలిసి విమానాశ్రయంలో కుర్చీలు ఫర్నీచర్ నాశనం చేస్తూ గలాటాకు దిగారు. ఇక అక్కడికి మీడియా వెళ్లి చూడగా అధికారులు స్పందిస్తూ తాము బంగారానికి రశీదులు అడిగితే తమ మీద దాడికి దిగారని వాపోయారు. ప్రస్తుతం వారిపై కేసు నమోదు చేసి స్టేషన్‌కి తరలించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బోల్డ్‌గా నటిస్తే అలాంటోళ్లమా? అనసూయ ప్రశ్న

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

ఏలుమలై నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన రా చిలకా మెలోడీ సాంగ్

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments