Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆకాశంలో వంటనూనెలు: బిక్కచచ్చిపోతున్న పాకిస్తాన్ ప్రజలు

Webdunia
బుధవారం, 1 జూన్ 2022 (23:03 IST)
పొరుగు దేశం పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ నానాటికి పతనం దిశగా వెళుతోంది. అక్కడ తాజాగా వంట నూనె ధరలు ప్రజలకు షాకిస్తున్నాయి. వంట నూనె, నెయ్యి ధరలను లీటరు ఒక్కింటికి ఏకంగా రూ. 213, రూ. 208 పెంచడంతో వాటి ధరలు ఏకంగా రూ. 605, రూ. 555కి చేరాయి. పెరిగిన వంట నూనె ధరలు నిన్నటి నుంచి అమలు లోకి వచ్చాయి. దీనితో జనం లబోదిబోమంటున్నారు.

 
ఇప్పటికే పెట్రోల్, ఏటీఎం సెంటర్లలో కరెన్సీ నిండుకున్నట్లు సమాచారం. మరోవైపు పాకిస్తాన్ వంటనూనెల కోసం ఇండోనేసియా, మలేసియాల పైనే ఆధారపడుతోంది. వంటనూనె తయారీదారులకు ఇవ్వాల్సిన బకాయిలు సుమారు 2 బిలియన్ రూపాయల మేర పేరుకుపోవడంతో వారు నూనెలను పంపేందుకు ససేమిరా అంటున్నారట. మొత్తమ్మీద పాకిస్తాన్ పరిస్థితి నానాటికీ దిగజారుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగుదనం ఉట్టిపడేలా పంచె కట్టులో బాలయ్య - పద్మభూషణ్ అవార్డు స్వీకరణ

నూతన టాలెంట్ తో మ్యూజిక‌ల్ డ్రామాగా నిల‌వే టీజ‌ర్ విడుద‌ల‌

సింగిల్ కథ కార్తీక్ చెప్తున్న రెండు గంటలు నవ్వుతూనే ఉన్నా: అల్లు అరవింద్

విజయ్ సేతుపతి, పూరి జగన్నాథ్ చిత్రంలో వీరసింహారెడ్డి ఫేమ్ విజయ్ కుమార్

సమంతకు గుడికట్టించిన వీరాభిమాని (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

తర్వాతి కథనం
Show comments