Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాకిస్తాన్‌లో కరోనా.. 24 గంటల్లో 38 మంది మృతి

Webdunia
గురువారం, 7 మే 2020 (19:21 IST)
పాకిస్తాన్‌లో కరోనా వైరస్ ఉగ్రరూపం దాల్చుతోంది. గత 24 నాలుగు గంటల్లో 1523 కొత్త కరోనా కేసులు బయటపడ్డాయి. దీంతో పాక్‌లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 24 వేలు దాటిపోయింది. గత 24 గంటల్లో మరో 38 మంది కరోనాకు మృతి చెందడంతో మొత్తం మరణాల సంఖ్య 564కు చేరింది.
 
ఇలా కరోనా కలకలం ఓవైపు.. నానాటికీ దిగజారుతున్న ఆర్థిక మరోవైపు.. ఇమ్రాన్ ప్రభుత్వానికి ఊపిరాడకుండా చేస్తున్నాయి. అయితే ఆర్థిక స్థితి కుప్పకూలకుండా చూడాలని విశ్వప్రయత్నం చేస్తున్న ఇమ్రాన్.. కరోనాను కూడా లేక్కచేయకుండా ఆంక్షలు ఎత్తివేసేందుకు యోచిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజు గాని సవాల్ రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నాం : డింపుల్ హయతి, రాశీ సింగ్

AM Ratnam: హరి హర అంటే విష్ణువు, శివుడు కలయిక - ఇది కల్పితం, జీవితకథ కాదు : నిర్మాత ఎ.ఎం. రత్నం

పెద్ద నిర్మాతను ఏడిపించిన సీనియర్ జర్నలిస్టు - ఛాంబర్ చర్య తీసుకుంటుందా?

టాలీవుడ్‌లో విషాదం - నటుడు ఫిష్ వెంకట్ ఇకలేరు..

60 యేళ్ల వయసులో 30 యేళ్ల నటిని పెళ్ళాడిన తమిళ దర్శకుడు మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments