Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైట్ హౌస్‌కు చేరిన కరోనా వైరస్.. ఇవాంక పీఏకు కోవిడ్

Webdunia
శనివారం, 9 మే 2020 (13:51 IST)
కరోనా వైరస్ వైట్ హౌస్‌కు చేరింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంక ట్రంప్ పీఏకు కరోనా పాజిటివ్ వచ్చినట్లు అధికారులు చెప్పారు. ముందస్తు జాగ్రత్తగా టెస్టులు చేయించుకున్న ఇవాంక ట్రంప్, ఆమె భర్త జారేద్ కుష్నర్‌లకు నెగెటివ్ రిపోర్టులు వచ్చాయి. యూఎస్‌లో ఇప్పటికీ 76వేల మృతులు నమోదైనట్లు సమాచారం. 
 
అమెరికా వైస్ ప్రెసిడెంట్ మైక్ పెన్స్ కోవిడ్-19 పాజిటివ్‌గా కన్ఫార్మ్ అయిన తర్వాత ఇవాంక ట్రంప్ పర్సనల్ అసిస్టెంట్‌కు టెస్టులు నిర్వహించారు. కొద్దిరోజుల ముందు ట్రంప్‌కు సన్నిహితంగా పనిచేసే వ్యక్తికి కూడా కరోనా పాజిటివ్ వచ్చింది.
 
వైట్ హౌజ్ మెడికల్ యూనిట్ కు సమాచారం అందించి.. వైట్ హౌజ్ క్యాంపస్ లో పనిచేసే యునైటెడ్ స్టేట్స్ మిలిటరీ వ్యక్తికి కరోనా వైరస్ పాజిటివ్ అని తేలినట్లు తెలిపాం. అని వైట్ హౌజ్ డిప్యూటీ ప్రెస్ సెక్రటరీ హోగన్ గిడ్లే వెల్లడించారు. ముందస్తు జాగ్రత్తగా ట్రంప్ స్టాఫ్ అందరికీ కరోనా టెస్టుులు నిర్వహిస్తున్నారు.

సంబంధిత వార్తలు

రేపటి నుండి పుష్పపుష్ప జపం చేస్తారంటూ తాజా అప్డేట్ ఇచ్చిన సుకుమార్

విరాజ్ అశ్విన్ క్లాప్ తో ఆర్ట్ మేకర్స్ చిత్రం ప్రారంభం

ఐవీఎఫ్ ద్వారా తల్లి కాబోతోన్న మెహ్రీన్...

డీప్ ఫేక్ వీడియో కేసు.. ముంబైకి వెళ్లిన రష్మిక మందన్న.. ఎందుకో తెలుసా?

ధర్మం కోసం యుద్ధం ప్రకటించిన హరిహర వీరమల్లు - తాజా అప్ డేట్

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

స్ట్రాబెర్రీలను తింటే కిడ్నీలకు కలిగే లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి?

చిటికెడు ఉప్పు వేసిన మంచినీరు ఉదయాన్నే తాగితే ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments