Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇండోనేషియాలో బద్ధలైన అతిపెద్ద అగ్నిపర్వతం : 13 మంది మృతి

Webdunia
ఆదివారం, 5 డిశెంబరు 2021 (14:12 IST)
ఇండోనేషియా దేశంలోని జావాలో అతిపెద్ద అగ్నిపర్వతం ఒకటి ఆదివారం బద్ధలైంది. దీంతో 13 మంది సజీవదహనమయ్యారు. ఈ అగ్నిప్రమాదం బద్ధలుకావడంతో అందులో నుంచి లావా ఏరులైపారుతోంది. సమీప గ్రామాల్లోకి లావా ప్రవేశించి బీభత్సం సృష్టిస్తోంది. దీంతో గ్రామస్తులంతా తమతమ ఇళ్లను ఖాళీ చేసి మేకలు, కోళ్లను పట్టుకుని పారిపోతున్నారు. ఈ అగ్నిపర్వతం సమీప గ్రామాలన్నీ పొగతో కమ్మేశాయి. 
 
ఈ ప్రమాదం తెలుసుకున్న వెంటనే అధికారులు రంగంలోకి దిగి సహాయక చర్యలను చేపట్టారు. ముఖ్యంగా లుమాజాంగ్ జిల్లాలో 11 గ్రామాలను బూడిద దట్టంగా కప్పేసింది. నివాసాలు, వాహనాలు, ఇతర నిర్మాణాలన్నీ బూడిదతో కప్పేసి కనిపిస్తున్నాయి. ఈ అగ్నిపర్వతం బద్ధలు కావడంతో సుమారు వెయ్యి మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మసీదుు, చర్చిలు, స్కూల్స్, కమ్యూనిటీ హాళ్లు తదితర చోట్ల ఆశ్రయం కల్పించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naga Chaitanya: తొలి ముద్దు సమంతకు, శోభితకు కాదు.. ఎవరికో తెలుసా?

ఏయ్, నా నడుము మీద చెయ్యి ఎందుకేశావ్? నీ టాపు లేచిపోతుందనీ: నటితో నిర్మాత వెకిలి చేష్టలు

Pawan Kalyan: ముంబై వీధుల్లో గ్యాంగ్‌స్టర్ లుక్‌లో పవన్ - వీడియో వైరల్

సూపర్ నేచురల్ థ్రిల్లర్‌గా రాబోతోన్న మార్గన్ : విజయ్ ఆంటోని

సనాతన ధర్మం గొప్పతనాన్ని చాటిచెప్పేలా హరి హర వీరమల్లు : జ్యోతి కృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

ఎందుకు ప్రతి ఒక్కరూ కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంది?

తర్వాతి కథనం
Show comments