Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు భారత్ - రష్యా శిఖరాగ్ర సదస్సు - హస్తినకు రానున్న పుతిన్

Webdunia
సోమవారం, 6 డిశెంబరు 2021 (09:05 IST)
భారత్, రష్యా దేశాల మధ్య శిఖరాగ్ర సదస్సు సోమవారం జరుగనుంది. ఇందుకోసం రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్ సోమవారం ఢిల్లీకి వస్తున్నారు. ఢిల్లీ వేదికగా ఇరు దేశాల మధ్య 21వ శిఖరాగ్ర సదస్సు జరుగనుంది. 
 
ఇందుకోసం హస్తినకు చేరుకునే పుతిన్... సోమవారం సాయంత్రం 5.30 గంటల ప్రాంతంలో ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశమవుతారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య అనేక కీలక ఒప్పందాలు జరుగనున్నాయి. 
 
ముఖ్యంగా రక్షణ, వాణిజ్యం అంతరిక్షం, శాస్త్ర సాంకేతిక, సాంస్కృతిక రంగాల్లో వివిధ రకాల ఒప్పందాలు జరిగే అవకాశం ఉంది. అలాగే, 200 అత్యాధునిక హెలికాఫ్టర్ల తయారీపై కూడా రష్యాతో భారత్ ఓ ఒప్పందం కుదుర్చుకునే అవకాశం ఉంది. 
 
ఈ శిఖరాగ్ర సదస్సు ముగిసిన తర్వాత పుతిన గౌరవార్థం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విందు ఏర్పాటు చేశారు. ఈ విందు కార్యక్రమం తర్వాత పుతిన్ రాత్రి 9.30 గంటలకి తిరిగి రష్యాకు వెళ్లిపోతారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shruti Haasan: కూలీలో అందరూ రిలేట్ అయ్యే చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ చేశాను- శ్రుతి హసన్

Spirit: స్పిరిట్ రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ నుంచి ప్రారంభం

Tamannaah: విజయ్ వర్మ వల్ల బాగా బరువు పెరిగిన తమన్నా.. ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా?

Sreeleela: గుంటూరు కారం తగ్గినా.. ఆషికి 3తో శ్రీలీలకు బాలీవుడ్‌లో మస్తు ఆఫర్లు?

Vishwambhara: చిరంజీవి, మౌని రాయ్‌పై స్పెషల్ సాంగ్.. విశ్వంభర షూటింగ్ ఓవర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments