Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు భారత్ - రష్యా శిఖరాగ్ర సదస్సు - హస్తినకు రానున్న పుతిన్

Webdunia
సోమవారం, 6 డిశెంబరు 2021 (09:05 IST)
భారత్, రష్యా దేశాల మధ్య శిఖరాగ్ర సదస్సు సోమవారం జరుగనుంది. ఇందుకోసం రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్ సోమవారం ఢిల్లీకి వస్తున్నారు. ఢిల్లీ వేదికగా ఇరు దేశాల మధ్య 21వ శిఖరాగ్ర సదస్సు జరుగనుంది. 
 
ఇందుకోసం హస్తినకు చేరుకునే పుతిన్... సోమవారం సాయంత్రం 5.30 గంటల ప్రాంతంలో ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశమవుతారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య అనేక కీలక ఒప్పందాలు జరుగనున్నాయి. 
 
ముఖ్యంగా రక్షణ, వాణిజ్యం అంతరిక్షం, శాస్త్ర సాంకేతిక, సాంస్కృతిక రంగాల్లో వివిధ రకాల ఒప్పందాలు జరిగే అవకాశం ఉంది. అలాగే, 200 అత్యాధునిక హెలికాఫ్టర్ల తయారీపై కూడా రష్యాతో భారత్ ఓ ఒప్పందం కుదుర్చుకునే అవకాశం ఉంది. 
 
ఈ శిఖరాగ్ర సదస్సు ముగిసిన తర్వాత పుతిన గౌరవార్థం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విందు ఏర్పాటు చేశారు. ఈ విందు కార్యక్రమం తర్వాత పుతిన్ రాత్రి 9.30 గంటలకి తిరిగి రష్యాకు వెళ్లిపోతారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mangli: పార్టీలో డ్రగ్స్, లిక్కర్ పై మంగ్లీ ఫస్ట్ రియాక్షన్

అహ్మదాబాద్ విమాన ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సినీ ప్రముఖులు

కోఆర్డినేషన్ కమిటీ వేయడాన్ని అభినందిస్తున్నాం : డా.ప్రతాని రామకృష్ణ గౌడ్

Gopichand's 33: గోపీచంద్, సంకల్ప్ రెడ్డి కాంబినేషన్ లో హిస్టారికల్ ఫిల్మ్

Pawn kalyan: ఆర్థిక ఇబ్బందులు, ఓటీటీ రూల్స్ వల్లే హరిహరవీరలమల్లు ఆలస్యం అవుతుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments