Webdunia - Bharat's app for daily news and videos

Install App

లైవ్ షోలో డ్యాన్సర్లపై జారిపడిన ఎల్ఈడీ స్క్రీన్

Webdunia
శుక్రవారం, 29 జులై 2022 (13:25 IST)
Hong kong
లైవ్ షోలు జరిగేటప్పుడు అప్పుడప్పుడూ ప్రమాదాలు కూడా జరుగుతుంటాయి. తాజాగా హాంకాంగ్‌లో కూడా అలాంటి ప్రమాదమే జరిగింది. 
 
హాంకాంగ్‌లోని ఒక స్టేడియంలో గురువారం సాయంత్రం మిర్రర్ అనే పాప్ బ్యాండ్ ప్రదర్శన జరిగింది. ఈ షోకోసం స్టేజ్‌పై భారీ ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. 
 
స్టేజ్‌పై డ్యాన్సర్లు డ్యాన్స్ పెర్ఫామ్ చేస్తున్నారు. ఈ సమయంలో ఉన్నట్లుండి ఒక భారీ ఎల్ఈడీ స్క్రీన్ డ్యాన్సర్లపై ఎగిరిపడింది. ఈ ఘటనలో ఇద్దరు డ్యాన్సర్లకు తీవ్ర గాయాలయ్యాయి. 
 
వెంటనే తోటి డ్యాన్సర్లు వారిని రక్షించేందుకు ప్రయత్నించారు. ఇద్దరినీ స్థానిక ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం వీరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: అల్లు అర్జున్, శిరీష్, కిరణ్ అబ్బవరం దుబాయ్‌ లాండ్ అయ్యారు

ఓనమ్ పండుగ శుభాకాంక్షలతో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ స్పెషల్ పోస్టర్

విజయ్ ఆంటోనీ.. భద్రకాళి నుంచి పవర్ ఫుల్ సాంగ్ జిల్ జిల్ రిలీజ్

ఓ.. చెలియా నుంచి చిరుగాలి.. పాటను విడుదల చేసిన మంచు మనోజ్

Tran: Aries..; ట్రాన్: ఏరీస్.. డిస్నీ నుండి కొత్త పోస్టర్, ట్రైలర్ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పచ్చి ఉల్లిపాయలు తినడం వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి?

బీపీ వున్నవారు ఏమేమి తినకుండా వుండాలి?

ఆధునిక వాస్కులర్ సర్జరీ అవయవాలు, ప్రాణాలను ఎలా కాపాడుతుంది?

ఫ్లూ నుంచి రక్షణ కోసం ట్రైవాలెంట్ ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్‌ను విడుదల చేసిన జైడస్ వాక్సిఫ్లూ

మొక్కజొన్నలో వున్న పోషకాలు ఏమిటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments